Palla Rajeshwar Reddy : ఇది పార్టీ అంతర్గత వ్యవహారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బడ్జెట్ను ఆమోదించనందుకు గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ను విమర్శించిన బీఆర్ఎస్ నేతలు సోమవారం గవర్నర్ల అక్రమాలు హద్దులు దాటిపోయాయని ఆరోపించారు. బడ్జెట్కు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపకపోవడంపై అడిగిన ప్రశ్నకు తెలంగాణ రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి సమాధానమిస్తూ.. బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపని సందర్భాలు గతంలో లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం పనిచేస్తుందని, ఆమోదం లేకపోతే చట్టపరమైన ఎంపికలు ఉన్నాయని ఆయన అన్నారు. మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానం పెట్టిన నేతల మధ్య విభేదాలను పార్టీ సర్దుకుంటుందని బీఆర్ఎస్ నేత తెలిపారు. ఒక్కొక్కరికి రెండున్నరేళ్ల పాటు పదవీకాలం పంచుకోవాలని ఇప్పటికే పార్టీలో అవగాహన కుదిరిందని చెప్పారు. ఇది పార్టీ అంతర్గత వ్యవహారమని, దానిని పార్టీ పరిష్కరిస్తుందని చెప్పారు.
Also Read : Nani: బ్రదర్.. కొద్దిగా ఓవర్ గా అనిపించలేదా
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందిస్తూ.. వేగంగా ఆత్మహత్యలు తగ్గుతున్నాయని కేంద్రమంత్రి తోమర్ సమాధానం చెప్పారని ఈ సందర్బంగా గుర్తు చేశారు. 10 వేల మంది చనిపోయినట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బాధ్యతా రహితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. వ్యవసాయ అభివృద్ధిలో తెలంగాణ నంబర్ వన్గా ఉందని నీతిఆయోగ్ చెప్పిందన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. భూ స్వాములకే రైతు బంధు వస్తుందనడం తప్పన్నారు. రాష్ట్రంలో 91 శాతం భూమి సన్న, చిన్న కారు రైతుల వద్ద ఉందని, 50 ఎకరాలకు మించి భూమి ఉన్న రైతులు రాష్ట్రంలో 0.8 శాతం మాత్రమేనని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR)పై దాడి చేసే వారి లెక్కలు చూపాలని, తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలే వారి సంగతి చెబుతారని పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read : RK Roja: మంత్రి ఆర్కే రోజాకు లక్కీ ఛాన్స్..! స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా మెంబర్గా నియామకం..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!