Nobel Peace Prize : గాజా దురాగతాలు చూపిన నలుగురు జర్నలిస్టులకు నోబెల్ ప్రైజ్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nobel Peace Prize : గాజా యుద్ధంలో భయంకరమైన పరిస్థితుల్లోనూ ఇజ్రాయెల్ సైన్యం చర్యలను, గాజా పౌరుల దయనీయ స్థితిని తమ జర్నలిజం ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన గాజాకు చెందిన నలుగురు జర్నలిస్టులు ఈసారి నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. ఈ ఏడాది నోబెల్ బహుమతి విజేతలను అక్టోబర్ 10న ప్రకటిస్తారు. నోబెల్ ప్రైజ్ ఆరు విభిన్న రంగాలలో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం. గత సంవత్సరంలో మానవాళికి ఎక్కువ ప్రయోజనం చేకూర్చిన వ్యక్తులకు ఇది ఇవ్వబడుతుంది.
ఫోటో జర్నలిస్ట్ మోతాజ్ అజైజా, టీవీ రిపోర్టర్ హింద్ ఖోద్రీ, జర్నలిస్ట్ కార్యకర్త బిసాన్ ఔదా, గాజాకు చెందిన సీనియర్ రిపోర్టర్ వేల్ అల్-దహదౌహ్ హమాస్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణను కవర్ చేసినందుకు నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు.
Also Read
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
Read Also:AP Crime: ఏపీలో ప్రేమ జంట ఆత్మహత్య.. రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నారు..
గాజాలో జరిగిన దారుణాలను ప్రపంచానికి చాటి చెప్పినందుకు 2024 నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యానని అజీజా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నా ప్రజలు ఇప్పుడు శాంతిని పొందుతారని ఆశిస్తున్నామని వారు తెలిపారు. యుద్ధానికి ముందు.. అజీజా పోస్ట్లు గాజా దైనందిన జీవితాన్ని, అందాన్ని ప్రతిబింబిస్తాయి.. కానీ యుద్ధం ప్రారంభమైన తర్వాత, ఆమె యుద్ధాన్ని కవర్ చేయడం ప్రారంభించింది. ఇది ఆమెకు ప్రపంచవ్యాప్త గుర్తింపును సంపాదించింది.
నోబెల్ అవార్డు 2024
నార్వేజియన్ నోబెల్ కమిటీ 2024 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతికి 285 నామినేషన్లు చేసింది. ఇందులో 196 వ్యక్తులు, 89 సంస్థలు ఉన్నాయి. ఈ సంవత్సరం నామినేషన్లో శాంతి వర్గానికి ప్రత్యేక వ్యక్తులు ఎంపిక చేయబడ్డారు. ఇందులో గాజా, ఉక్రెయిన్తో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్న సంఘర్షణతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నారు.
Read Also:Bengal BJP: మమతా బెనర్జీ పాలిగ్రాఫ్ టెస్ట్ చేయించుకోవాలని బీజేపీ డిమాండ్..!
I have been nominated for 2024 Nobel Peace prize "for giving the world an insight into the atrocities in gaza."
wish me luck and i hope my people to get Peace NOW.
Free Palestine 🇵🇸
— MoTaz (@azaizamotaz9) August 23, 2024
తాజావార్తలు
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..