Nobel Peace Prize : గాజా దురాగతాలు చూపిన నలుగురు జర్నలిస్టులకు నోబెల్ ప్రైజ్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nobel Peace Prize : గాజా యుద్ధంలో భయంకరమైన పరిస్థితుల్లోనూ ఇజ్రాయెల్ సైన్యం చర్యలను, గాజా పౌరుల దయనీయ స్థితిని తమ జర్నలిజం ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన గాజాకు చెందిన నలుగురు జర్నలిస్టులు ఈసారి నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. ఈ ఏడాది నోబెల్ బహుమతి విజేతలను అక్టోబర్ 10న ప్రకటిస్తారు. నోబెల్ ప్రైజ్ ఆరు విభిన్న రంగాలలో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం. గత సంవత్సరంలో మానవాళికి ఎక్కువ ప్రయోజనం చేకూర్చిన వ్యక్తులకు ఇది ఇవ్వబడుతుంది.
ఫోటో జర్నలిస్ట్ మోతాజ్ అజైజా, టీవీ రిపోర్టర్ హింద్ ఖోద్రీ, జర్నలిస్ట్ కార్యకర్త బిసాన్ ఔదా, గాజాకు చెందిన సీనియర్ రిపోర్టర్ వేల్ అల్-దహదౌహ్ హమాస్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణను కవర్ చేసినందుకు నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు.
Also Read
- CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
- Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
- YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
- PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
Read Also:AP Crime: ఏపీలో ప్రేమ జంట ఆత్మహత్య.. రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నారు..
గాజాలో జరిగిన దారుణాలను ప్రపంచానికి చాటి చెప్పినందుకు 2024 నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యానని అజీజా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నా ప్రజలు ఇప్పుడు శాంతిని పొందుతారని ఆశిస్తున్నామని వారు తెలిపారు. యుద్ధానికి ముందు.. అజీజా పోస్ట్లు గాజా దైనందిన జీవితాన్ని, అందాన్ని ప్రతిబింబిస్తాయి.. కానీ యుద్ధం ప్రారంభమైన తర్వాత, ఆమె యుద్ధాన్ని కవర్ చేయడం ప్రారంభించింది. ఇది ఆమెకు ప్రపంచవ్యాప్త గుర్తింపును సంపాదించింది.
నోబెల్ అవార్డు 2024
నార్వేజియన్ నోబెల్ కమిటీ 2024 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతికి 285 నామినేషన్లు చేసింది. ఇందులో 196 వ్యక్తులు, 89 సంస్థలు ఉన్నాయి. ఈ సంవత్సరం నామినేషన్లో శాంతి వర్గానికి ప్రత్యేక వ్యక్తులు ఎంపిక చేయబడ్డారు. ఇందులో గాజా, ఉక్రెయిన్తో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్న సంఘర్షణతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నారు.
Read Also:Bengal BJP: మమతా బెనర్జీ పాలిగ్రాఫ్ టెస్ట్ చేయించుకోవాలని బీజేపీ డిమాండ్..!
I have been nominated for 2024 Nobel Peace prize "for giving the world an insight into the atrocities in gaza."
wish me luck and i hope my people to get Peace NOW.
Free Palestine 🇵🇸
— MoTaz (@azaizamotaz9) August 23, 2024
తాజావార్తలు
-
Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
-
CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
-
Navakanth : రామ్ చరణ్ కంటికి గాయం కావడంతో నాకు ఏడుపు వచ్చేసింది!
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. నాపై క్షుద్ర పూజలు.. ఆ ‘ఇడ్లీ నటి’ వల్లే నా బతుకు ఇలా.. జయం రవి కన్నీరు
-
Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..