Pakistan : పాకిస్తాన్ లో ఘోరం.. సమాధి నుంచి శవాలను తీసి అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan : ప్రపంచంలో ఏ మూలన కూడా ఏ వయసులో ఉన్న అమ్మాయిలు సురక్షితంగా లేరనేది నగ్నసత్యం. ప్రతిరోజూ అనేక ప్రాంతాల నుండి మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా పాకిస్తాన్లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయం విన్న మహిళలు వణికిపోతున్నారు. అసలు ఇలా కూడా చేస్తారా అని అవాక్కవుతున్నారు. పాకిస్తాన్లోని కరాచీలో పోలీసులు అలాంటి నెక్రోఫిలియాక్ని అరెస్టు చేశారు. మృతదేహాలతో కామవాంఛ తీర్చుకుంటున్నారు కొందరు దుర్మార్గులు. ఈ విషయం తెలిసిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో అతను ఆగస్టు 8, గురువారం సాయంత్రం తన తల్లి మృతదేహాన్ని బాగ్-ఎ-కోరంగి స్మశానవాటికలో పాతిపెట్టాడని చెప్పాడు.
Read Also:Haryana : పాఠశాల బాత్రూమ్లో పదేళ్ల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ప్రిన్సిపాల్
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
అదే సాయంత్రం ఏడు గంటల తర్వాత ఆ శ్మశానవాటిక నుండి కొంతమంది వ్యక్తులు సమాధులను పాడుచేసి మృతదేహాలను తారుమారు చేస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. ఇలాంచి చర్యలకు పాల్పడుతుండగా పట్టుకున్న ప్రజలు అతడిని తీవ్రంగా కొట్టారు. కొంత సమయం తరువాత స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. పోలీసులు మృతదేహం పై అత్యాచారం చేశారని ఆరోపించారు. మృతదేహాలతో ఇలాంటి పనులు చేసిన వ్యక్తి వయస్సు దాదాపు 40 ఏళ్లు ఉంటుందని తెలిపారు. అరెస్టు తర్వాత, పోలీసులు అతనిని విచారించారు. అందులో అతను ఇప్పటివరకు నలుగురు మహిళల మృతదేహాలపై అత్యాచారం చేశాడని, స్మశానవాటికలో పాతిపెట్టిన మృతదేహాలను తాను చూసుకుంటానని.. రాత్రిపూట సమాధులను పాడుచేశానని చెప్పాడు. మృతదేహాలను బయటకు తీసి వాటితో కామవాంఛ తీర్చుకుంటామని చెప్పుకొచ్చాడు.
Read Also:Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర కొనసాగుతున్న హైడ్రామా
ఇంటరాగేషన్లో ఎనిమిదేళ్ల క్రితం ఇలాంటి సంఘటనే జరుగగా ప్రజలు తనను పట్టుకున్నారని కూడా చెప్పాడు. అత్యాచారం ఆరోపణలపై అరెస్టయిన వ్యక్తిని వైద్య పరీక్షల నిమిత్తం పంపించామని, ఫిర్యాదు దారుడి తల్లి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు పూడ్చిపెట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు సర్జన్ సుమ్మయ్య సయ్యద్ తెలిపారు. నిందితులపై పాకిస్తాన్ శిక్షాస్మృతిలోని సెక్షన్ 297 (స్మశానవాటికపై అతిక్రమించడం మొదలైనవి), 376 (అత్యాచారం కోసం శిక్ష), 354 (దౌర్జన్యం చేయాలనే ఉద్దేశ్యంతో ఆమెపై దాడి చేయడం, బలవంతం చేయడం) కింద కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!