Pakistan: కోర్టులో సరండర్ కానున్న నవాజ్ షరీఫ్ కుమారులు
ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన పనామా పత్రాల కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమారులు (Pakistan Nawaz sharifs Sons) న్యాయస్థానం ముందు లొంగిపోనున్నారు. 3 అవినీతి కేసుల్లో కుమరులిద్దరూ (3 Corruption Cases) కోర్టు ముందు లొంగిపోనున్నారు (Surrender). ఇందుకోసం మార్చి 12న ఇస్లామాబాద్ చేరుకోనున్నారు.
ఇదిలా ఉంటే తమ అరెస్ట్ వారెంట్లను సస్పెండ్ చేయాలని కోరుతూ షరీఫ్ కుమారులు హుస్సేన్ నవాజ్, హసన్ నవాజ్ అకౌంటబిలిటీ కోర్టును ఆశ్రయించినట్లుగా పాక్ మీడియా కథనాలు తెలిపాయి. వీరి పిటిషన్లపై విచారణ జరగనుంది. విచారణ ప్రక్రియను ఎదుర్కొనేందుకు హుస్సేన్, హసన్ కోర్టు ముందు లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Also Read
ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. షరీఫ్ సోదరుడు పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ప్రధాని మోడీ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఇక పంజాబ్ ముఖ్యమంత్రిగా షరీఫ్ కుమార్తె మరియం బాధ్యతలు చేపట్టారు. తొలి ముఖ్యమంత్రిగా రికార్డ్ సృష్టించారు. నవాజ్ షరీఫ్ కూడా మూడుసార్లు పాకిస్థాన్ ప్రధానిగా పనిచేశారు.
తాజావార్తలు
-
Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో 9 కోట్లు స్వాహ.. బిగ్ బాస్ అషు రెడ్డి పై సైబర్ కేసు
-
న్యూ లుక్లో YS Jagan.. యూరప్ టూర్కు బయల్దేరిన మాజీ సీఎం.!
-
Lungi Ngidi Injury: లుంగి ఎంగిడికి తీవ్ర గాయం.. 11 నిమిషాల్లోనే ఆస్పత్రికి అంబులెన్స్, తాజా అప్డేట్ ఇదే!
-
Amani: అందుకే మెగాస్టార్ సరసన నటించలేదు..
-
Ishan Kishan: కెప్టెన్గా ఉండటం సరదాగా అనిపించింది.. కానీ, అతనొక గొప్ప కెప్టెన్.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!