Pakistan: పాక్ కీలక నిర్ణయం.. ఎక్స్ ట్విట్టర్ను బ్లాక్ చేసిన ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫాం ఎక్స్ ట్విట్టర్ను పాకిస్థాన్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. బుధవారం ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. జాతీయ భద్రత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తీవ్రవాద గ్రూప్లు తరుచుగా దాడులకు తెగబడుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఎక్స్ను బ్లాక్ చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా బ్లాక్ చేసింది. ఇప్పుడు సుదీర్ఘకాలం దీన్ని బ్యాన్ చేసినట్లు బుధవారం న్యాయస్థానంలో అంతర్గత మంత్రిత్వ శాఖ వ్రాతపూర్వకంగా తెలియజేసింది.
ఇది కూడా చదవండి: Kerala: పాలస్తీనా అనుకూల బోర్డుల్ని తొలగించిన విదేశీ టూరిస్ట్.. కొచ్చిలో వివాదం..
Also Read
- Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
- IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
- Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
- Rajnath Singh: హైదరాబాద్కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
ఇటీవల పాకిస్థాన్లో జరిగిన ఎన్నికలు చాలా గందరగోళంగా జరిగాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ కట్టబెట్టలేదు. ఇక ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఇమ్రాన్ఖాన్ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇక నవాజ్ షరీఫ్-బెనజీర్ భుట్టో పార్టీల కలయికతో పాకిస్థాన్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నవాజ్ షరీఫ్ సోదరుడు షేబాజ్ షరీఫ్ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. ఇక జర్దారీ రెండోసారి దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. దేశంలో నెలకొన్న భద్రతా సమస్యల నేపథ్యంలో ఎక్స్ ట్విట్టర్ను బ్యాక్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇక ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాలి.
ఇది కూడా చదవండి: Ambati Rambabu: బీజేపీతో వైసీపీకి తెర వెనుక సంబంధాలు..! క్లారిటీ ఇచ్చిన మంత్రి అంబటి
తాజావార్తలు
-
Ben Stokes-ECB: పూర్తిస్థాయి నిషేధంపై ఆలోచిస్తున్నాం.. బాంబ్ పేల్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి భయపడి ప్రీ పోన్ చేసుకుంటోన్న బాలీవుడ్ ఫిల్మ్స్
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
ట్రెండింగ్
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?