World Cup 2023: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్కు ఎంత మంది సెక్యూరిటీ తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈనెల 14న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే అందుకోసం హైసెక్యూరిటీని ఏర్పాటు చేయనున్నారు. గుజరాత్ పోలీసులు, ఎన్ఎస్జి, ఆర్ఎఎఫ్, హోంగార్డులతో సహా వివిధ ఏజెన్సీలకు చెందిన 11,000 మందికి పైగా సిబ్బందిని మోహరిస్తారని ఓ సీనియర్ అధికారి తెలిపారు. బెదిరింపుల నేపథ్యంలో అత్యున్నత స్థాయి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. గత 20 ఏళ్లలో అహ్మదాబాద్ లో క్రికెట్ మ్యాచ్ల సందర్భంగా మతపరమైన హింసకు గురికానప్పటికీ.. ముందుజాగ్రత్త చర్యగా అనేక మతపరమైన సున్నితమైన ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించనున్నట్లు అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జిఎస్ మాలిక్ తెలిపారు.
Israel-Hamas War: ఇజ్రాయెల్, పాలస్తీనాలో ఖైదీల మార్పిడి.. మధ్యవర్తిత్వం వహిస్తోన్న ఖతార్!
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
నిన్న గాంధీనగర్లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి, రాష్ట్ర డిజిపి వికాస్ సహాయ్, జిఎస్ మాలిక్, ఇతర సీనియర్ పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. హైప్రొఫైల్ క్రీడలు జరిగేలా పోలీసుల కార్యాచరణ ప్రణాళికను సమీక్షించారు. అనంతరం మాలిక్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారని, మ్యాచ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. స్టేడియం వద్ద ఫ్యాన్స్ కు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తామన్నారు. ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు జారీ చేయడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశామని మాలిక్ తెలిపారు.
Nara Lokesh: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో రేపు సీఐడీ విచారణకు నారా లోకేశ్
నివేదికల ప్రకారం.. ముంబై పోలీసులకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంను పేల్చివేస్తామని, ప్రధానికి హాని చేస్తానని ఒక గుర్తు తెలియని పంపిన వ్యక్తి బెదిరింపులు జారీ చేసిన ఈ-మెయిల్ ను అందుకుంది. అంతేకాకుండా ఈ-మెయిల్ పంపిన వ్యక్తి రూ. 500 కోట్లు, కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ను జైలు నుండి విడుదల చేయాలని డిమాండ్ చేశాడు. ఈ బెదిరింపులను నగర పోలీసులు సరిగ్గా అంచనా చేశారని, మెయిల్ విదేశం నుండి పంపినట్లు కనుగొనబడిందని మాలిక్ చెప్పారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!