Siddaramaiah: బాలాసోర్ రైలు ప్రమాదంలో కన్నడిగుల భద్రతకు మేం అండగా ఉంటాం..
ఒడిశా రైలు ప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విచారం వ్యక్తం చేస్తూ కన్నడిగుల భద్రతకు భరోసా ఇచ్చారు. బాలాసోర్ రైలు ఘటనలో కర్ణాటక వాసుల భద్రతకు భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. రైలు ప్రమాదంలో బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని ప్రధాన కార్యదర్శి, సంబంధిత అధికారులను సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు. నిన్న ఒడిశా రాష్ట్రంలో జరిగిన ఘోర రైలు ప్రమాదం విషయంలో అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుని ప్రమాదానికి గల కారణాలను కనిపెట్టాలి.. మరో ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాలి.. ఆ కుటుంబాలకి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని కర్ణాటక సీఎం అన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తాను ప్రగాఢ సానూభూతి తెలియజేస్తున్నాను అని సిద్ధరామయ్య తెలిపారు.
Also Read : Adipurush: ‘ఆదిపురుష్’ కోసం మీ సాహసం.. గుర్తుండిపోతారయ్యా
Also Read
- Weight Loss: బరువు తగ్గాలనుకునే వారికి శుభవార్త.. ఇంత వరకు ఎవరూ చెప్పని చిట్కా.. 99 శాతం సక్సెస్..
- Bangladesh: బంగ్లాదేశ్ ఎయిర్ఫోర్స్లో తాలిబాన్లు.. బయటపడ్డ పాకిస్తాన్ మూలాలు..
- Shreyas Iyer: మాపై కేఎల్ రాహుల్ 152 కొట్టడమే.. మా గెలుపుకు కారణం: శ్రేయస్ అయ్యర్
- Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
నిన్న ( శుక్రవారం ) రైలు ఢీకొనడానికి గల కారణాన్ని కనుక్కోవాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఒడిశా ప్రభుత్వాన్ని కోరారు. మృతుల సంఖ్య 290కి పెరిగింది.. 1000 మందికి పైగా గాయపడ్డారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ప్రాథమిక నివేదిక ప్రకారం, 900 మందికి పైగా గాయపడ్డారు. నివేదిక ప్రకారం టోల్ 238 నుండి 261కి పెరిగిన్నట్లు వెల్లడించింది.
Also Read : Gold Rates: పసిడి ప్రియులకు అలర్ట్.. శనివారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..!
ఈ ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఏడు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలు, ఐదు ఒడిశా డిజాస్టర్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ODRAF) యూనిట్లు మరియు 24 ఫైర్ సర్వీసెస్ మరియు ఎమర్జెన్సీ యూనిట్లు రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమై ఉన్నాయి. భారత వైమానిక దళం (IAF) మరణించిన మరియు గాయపడిన వారి తరలింపు కోసం Mi-17 హెలికాప్టర్లను మోహరించింది. తూర్పు కమాండ్ ప్రకారం, IAF పౌర పరిపాలన మరియు భారతీయ రైల్వేలతో సహాయక చర్యలను సమన్వయం చేస్తోంది.
తాజావార్తలు
-
Weight Loss: బరువు తగ్గాలనుకునే వారికి శుభవార్త.. ఇంత వరకు ఎవరూ చెప్పని చిట్కా.. 99 శాతం సక్సెస్..
-
Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
-
Bangladesh: బంగ్లాదేశ్ ఎయిర్ఫోర్స్లో తాలిబాన్లు.. బయటపడ్డ పాకిస్తాన్ మూలాలు..
-
Urban Heat Crisis: వరల్డ్ బ్యాంకు హెచ్చరిక.. 2050 నాటికి 700 శాతం పేదలు వేడికి బలి
-
Mahabubabad: 30 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!