Moscow Attack: ఉగ్రదాడిపై పుతిన్ మాస్ వార్నింగ్.. దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా మాస్కోలో జరిగిన దాడికి సంబంధించి రష్యా దేశాధ్యక్షుడు పుతిన్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ దాడికి కారణమైన ఎవరిని కూడా వదిలి పెట్టేది లేదంటూ ఆయన స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన వారికి కఠిన చర్యలు తప్పవని జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఉగ్రదాడలో రక్తపాతం ఏరులైపారింది. అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. నేడు మార్చి 24 న రష్యా దేశవ్యాప్తంగా సంతాప దినంగా ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Also read: AP BJP: ఏపీ బీజేపీలో కలవరం.. ఇంకా ఫైనల్ కానీ అభ్యర్థుల జాబితా..!
Also Read
తాజా ఉగ్రదాడి దృష్టి దేశవ్యాప్తంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ దాడులకు సంబంధించి ప్రత్యక్షతంగా కాల్పుల్లో పాల్గొన్న నలుగురితో పాటు., మరో పదకొండు మంది నేరస్తులను భద్రత వలయాలు అదుపులోకి తీసుకున్నాయి. అయితే ఈ పేలులకు ఉక్రయన్ తో సంబంధాలు ఉన్నట్లు సమాచారం అందినట్లు పుతిన్ తెలిపారు. ముఖ్యంగా ఈ దాడికి ఎవరైనా కారుకుల అవ్వచ్చు వారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు పుతిన్.
Also read: ELECTIONS 2024 : కాంగ్రెస్ నాలుగో జాబితా రిలీజ్ – మోడీ పై పోటీ చేసేది ఈయనే..!
ఇక ఉక్రెయిన్ తో ముష్కరులకు సంబంధాలు ఉన్నాయని ఈ దాడి జరిగిన తర్వాత ఆ దేశం వైపు వారు వెళ్లేందుకు ప్రయత్నించాలని రష్యా దేశభద్రత అధికారులు తెలిపారు. అయితే ఈ విషయంపై తాజాగా ఉక్రెయిన్ ప్రభుత్వం మాట్లాడుతూ.. తమకేమీ ఇందులో సంబంధం లేదని ఖండించింది. అయితే ఇప్పటివరకు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదు. అయితే ఈ దాడికి కారణం తామే అని ఇస్లామిక్ స్టేట్ ఇదివరకే ప్రకటించింది. ఈ దారుణ ఉగ్ర ఘటనలో 133 కి మృతుల సంఖ్య పెరిగింది.
- Tags
- Moscow Attack
- Puthin
- Russia
- Ukraine
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!