Oil Palm Cultivation: ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలను పొందుతున్న రైతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణాలో ఆయిల్పామ్ ను అధికంగా సాగు చేస్తున్నారు.. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రాయితీలతో రైతులు పైసా ఖర్చు లేకుండా వేలాది ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేస్తున్నారు.. గద్వాల, కల్వకుర్తి ప్రాంతాల్లోనే ఎక్కువగా పండిస్తున్నారు.. దాదాపు 30 వేల ఎకరాల్లో ఈ పంటను పండిస్తున్నారు.. ఇక్కడ పండించి విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు.. రాబోయే కాలంలో లక్షల ఎకరాల్లో వీటిని పండించాలని రైతులను ప్రోత్సహిస్తుంది.. అందుకే రైతులకు రాయితీని కూడా అందిస్తుంది..
ఒక్క మహబూబ్నగర్ జిల్లాలోనే 60 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగవుతోంది. ఇప్పటికే రూ.150 కోట్లతో బీచుపల్లి వద్ద ఆయిల్పామ్ ఫ్యాక్టరీ సిద్ధం చేశారు. వచ్చే ఏడాది 24 వేల ఎకరాల తోటల్లో పంట చేతికి వస్తుంది. ఎర్రవల్లి వద్ద రూ.250 కోట్లతో మరో ఫ్యాక్టరీ సిద్దం చేస్తున్నారు. అందుకు అవసరమైన భూములకు జాతీయ రహదారి పక్కనే కేటాయించారు. 94 ఎకరాల్లో మిల్లు ఏర్పాటుకు లైన్ క్లియర్ అయిందని ప్రభుత్వం వెల్లడించింది..
Also Read
- Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
- KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దుర్మార్గం..
- Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్ యువ క్రికెటర్ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!
- 1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
ఇక్కడ పండించిన పంటను కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటకు తరలించాల్సి వస్తుంది.. దాంతో రవాణా కూడా దూరం కావడంతో రైతులు ఈ పంటను ఎక్కువగా పండించలేకపోతున్నారు.. జోగులాంబ జిల్లాలో ఆయిల్పామ్ పరిశ్రమ ఏర్పాటుతో 500 మందికి ప్రత్యక్షంగా, 1500 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. మొత్తం 2 వేల మందికి పని దొరుకుతుందని అధికారులు చెబుతున్నారు. స్థానికంగా గెలలు కోసేందుకు కూడా కూలీలకు మంచి డిమాండ్ వస్తుందని ఉధ్యాన శాఖ చెబుతోంది.వచ్చే ఏడాది నాటికి జిల్లాలో 50 వేల టన్నుల ఆయిల్పామ్ గెలల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.. ఇక్కడ మిల్లు పడితే ఆయిల్ కు డిమాండ్ కూడా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు..
తాజావార్తలు
-
China-India Air Connectivity: 6 ఏళ్ల తర్వాత మళ్లీ గ్వాంగ్జౌ-న్యూఢిల్లీ విమాన సర్వీసులు.. సెప్టెంబర్ 21 నుంచి రాకపోకలు
-
Toxic Loss: యష్ ‘టాక్సిక్’కు రూ.300 కోట్ల నష్టం.. ఇంగ్లీష్ వెర్షన్ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దుర్మార్గం..
-
Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్ యువ క్రికెటర్ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!
ట్రెండింగ్
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!