MP Arvind: నిజామాబాద్లో ఉగ్రమూకలు.. స్పందించిన ఎంపీ ధర్మపురి అరవింద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Arvind: జిల్లాలో ఉగ్రవాద చర్యలను అరికట్టాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. లా అండ్ ఆర్డర్ సరిగా పనిచేయడం లేదని ఆరోపించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పాలనలో సమాజానికి ముప్పు ఉందని విమర్శలు గుప్పించారు. హిందు పండగలపై ఆంక్షలు పెడుతున్నారని.. వినాయక నిమజ్జన వేడుకల్లో హిందూ యువకులపై అక్రమ కేసులు పెట్టారన్నారు. ముస్లిం యువకులు ర్యాలీలు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.. సిమీ పీఎఫ్ ఐ కార్యకలాపాలకు అడ్డగా మారింది.. హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో లొంగదీసుకుంటున్నారు… ఇది లవ్ జిహాదీ అని తెలిపారు. మార్వాడీ గో బ్యాక్ అంటున్న కాంగ్రెస్ నేతలు.. టర్కీ, బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చిన వారి సంగతేంటి? అని ప్రశ్నించారు.
READ MORE: Tirupati : తిరుపతిలో అదృశ్యమైన పింక్ డైమండ్ రహస్యం వీడింది
Also Read
- FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
- Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- ICC: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్.. ఆటగాళ్లపై 40 శాతం జరిమానా.. కారణం ఇదే..
కాగా.. నిజామాబాద్ జిల్లా బోధన్లోని పలు ప్రాంతాల్లో ఢిల్లీకి చెందిన స్పెషల్ సెల్ పోలీసులు ఇటీవల సోదాలు చేపట్టడం కలకలం రేపింది. పట్టణ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్నారనే కారణంతో గతంలో ప్రత్యేక బలగాలు పలువురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో బీ ఫార్మసీ చదివే ఓ యువకుడిని గత బుధవారం కస్టడీకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. పాకిస్థాన్ ఉగ్ర ముఠా హ్యాండ్లర్లతో సంబంధాలు కొనసాగిస్తున్న జార్ఖండ్కు చెందిన డానీష్ను ఢిల్లీ ప్రత్యేక పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. తమతో సంబంధం గల వ్యక్తుల పేర్లను అతడు విచారణలో వెల్లడించాడు. ఆ జాబితాలో బోధన్కు చెందిన యువకుడి పేరు బహిర్గతమైంది. మరో ముగ్గురు ఈ ముఠాలో ఉండగా, వీరంతా ఉగ్ర సంస్థల నియంత్రణలో పనిచేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
READ MORE: Hydra: శంషాబాద్ లో 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా.. రూ.500 కోట్ల విలువ
తాజావార్తలు
-
FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
-
Gautam Adani: అదానీకి అమెరికా బిగ్ షాక్.. రూ.2200 కోట్ల లంచాల కేసులో అదానీపై యూఎస్ సెక్యూరిటీస్ సంస్థ నయా యాక్షన్!
-
Chiranjeevi : సీఎం విజయ్’కి చిరు ఫోన్
-
Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!