TRS: టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక.. ఎక్కడంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ జిల్లా లింగంపేట మండల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన సుమారు 50 మంది యువకులు ఇతర పార్టీలకు స్వస్తి పలికి, తెలంగాణ రాష్ట్ర సేన (TRS) జిల్లా అధ్యక్షులు ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పోరాట పటిమ, ఆమె నాయకత్వంపై ఉన్న నమ్మకమే ఈ భారీ చేరికలకు ప్రధాన కారణమని యువత స్పష్టం చేసింది.
కామారెడ్డి గడ్డపై తెలంగాణ రాష్ట్ర సేన జెండాను మరింత పటిష్టం చేసే దిశగా సంపత్ గౌడ్ వేస్తున్న అడుగులు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి బలమైన కేడర్ కలిగిన యువత టీఆర్ఎస్ వైపు మళ్లడం, రాబోయే ఎన్నికల సమీకరణాలను మార్చివేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పోకల సాయిరాం, జిల్లా కార్యదర్శి ప్రతాప్ రెడ్డి మరియు ఎస్సీ, ఎస్టీ సెల్ నాయకులు పాల్గొని కొత్తగా చేరిన వారికి సాదర స్వాగతం పలికారు. ఈ చేరికతో లింగంపేట మండలంలో టీఆర్ఎస్ మరింత బలపడింది.
Also Read
తాజావార్తలు
-
ICC ODI Rankings: టీమిండియా ‘వన్డే’ జైత్రయాత్ర.. ప్రపంచ ఛాంపియన్లనే వెనక్కి నెట్టి అగ్రస్థానంలో భారత్!
-
Ittehad-ul-Mujahideen: పాక్ను వణికిస్తున్న కొత్త ఉగ్ర ముఠా.. వణికిపోతున్న ఇస్లామాబాద్!
-
Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?
-
Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??
-
Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?