Prashanth Kishor: నితీష్కు వయసు మీద పడి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prashanth Kishor: బిహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్కు వయసు మీద పడి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ప్రశాంత్ కిషోర్ ఎద్దేవా చేశారు. ఏదో మాట్లాడబోయి ఇంకేదో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. నితీష్ ఇప్పుడు భ్రమలో ఉన్నారని.. ప్రస్తుతం ఎవరిని నమ్మే పరిస్థితిలో లేరన్నారు. అందుకే రాజకీయంగా ఏకాకి అయ్యాయనే బాధతో ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.
జేడీయూను కాంగ్రెస్లో విలీనం చేయమని ప్రశాంత్ కిషోర్ గతంలో తనకు సలహా ఇచ్చినట్లు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ కిషోర్ బీజేపీ కోసం పని చేస్తున్నారని కూడా ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై పీకే స్పందిస్తూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
Revanth Reddy: TRS పై పిటిషన్ వేశాను.. విచారణ పూర్తయ్యే వరకు BRSగా పేరు మారదు
నితీష్ కుమార్ మొదట తాను బీజేపీ కోసం పనిచేస్తున్నా అని చెప్పారని… ఆ తర్వాత జేడీయూను కాంగ్రెస్లో విలీనం చేయమని సలహా ఇచ్చానని అంటున్నారని ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు. ఒకవేళ తాను బీజేపీ కోసం పనిచేస్తే జేడీయూను కాంగ్రెస్లో విలీనం చేయమని ఎందుకు చెప్తానని ప్రశ్నించారు. ఆ పార్టీని ఎందుకు బలోపేతం చేస్తానన్నారు. నితీష్ చెప్పిన రెండు విషయాలకు అసలు పొంతనే లేదని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!