Speed Post Parcel Rates: స్పీడ్ పోస్ట్ కొత్త ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి.. రేట్ల పూర్తి వివరాలు ఇవే
- స్పీడ్ పోస్ట్ కొత్త ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి
- 50, 250, 500 గ్రాముల స్పీడ్ పోస్ట్ పార్శిల్ల బుకింగ్ ఇప్పుడు కొత్త రేట్ల ప్రకారం జరుగుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
13 సంవత్సరాల తర్వాత, పోస్టల్ డిపార్ట్మెంట్ స్పీడ్ పోస్ట్ ఛార్జీలను సవరించింది. పార్శిల్ రేట్లను పెంచింది. 50, 250, 500 గ్రాముల స్పీడ్ పోస్ట్ పార్శిల్ల బుకింగ్ ఇప్పుడు కొత్త రేట్ల ప్రకారం జరుగుతుంది. స్పీడ్ పోస్ట్ కొత్త ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వస్తాయి. 2,000 కిలోమీటర్ల వరకు పంపిన స్థానిక, పార్శిల్లకు వేర్వేరు రేట్లు నిర్ణయించారు. వినియోగదారులు అదనంగా 5 శాతం GST చెల్లించాల్సి ఉంటుంది.
Also Read:Oppo A6 5G: 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో.. ఒప్పో కొత్త ఫోన్ విడుదల..
Also Read
- Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
- Ravi Shastri: సూర్యకుమార్ యాదవ్ శకం తర్వాత కెప్టెన్ అతనే.. కీలక వ్యాఖ్యలు చేసిన క్రికెట్ దిగ్గజం.!
- Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
పోస్టల్ డిపార్ట్మెంట్ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపిన పార్శిళ్లను స్పీడ్ పోస్ట్గా మార్చింది. ఇప్పుడు, అన్ని పార్శిళ్లను స్పీడ్ పోస్ట్ ద్వారా పంపుతారు. డిజిటల్ వ్యవస్థ అమలులోకి వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. 2012లో ఫీజులను సవరించామని, ఇప్పుడు కొత్త రేట్ల ప్రకారం పార్శిల్ బుకింగ్ జరుగుతుందని పోస్ట్స్ అండ్ సర్వీసెస్ డైరెక్టర్ అనుసుయ ప్రసాద్ చమోలా తెలిపారు.
Also Read:Lovers Suicide: ప్రేమ పెళ్లి.. కలిసి బతకలేక ప్రేమ జంట ఆత్మహత్య..
కొత్త రేట్ల ప్రకారం, స్థానిక పార్శిల్స్పై 50 గ్రాములు, 250 గ్రాములు, 500 గ్రాముల బరువున్న స్పీడ్ పోస్ట్ వస్తువులపై (GST మినహాయించి) రూ. 4 పెరిగింది. 200 కిలోమీటర్ల వరకు పార్శిల్స్పై వరుసగా రూ. 12, రూ. 24, రూ. 20 పెరిగింది. 500 కిలోమీటర్ల వరకు ఉన్న పార్శిల్లను వరుసగా రూ. 12, రూ. 23, రూ.70 పెంచారు. 1,000 కిలోమీటర్ల వరకు ఉన్న పార్శిల్లను వరుసగా రూ. 12, రూ. 12 రూ. 46 పెంచారు. 2,000 కిలోమీటర్ల వరకు ఉన్న పార్శిల్లను రూ. 23, రూ. 13 రూ. 43 పెంచారు.
తాజావార్తలు
-
Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
-
Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
-
Ravi Shastri: సూర్యకుమార్ యాదవ్ శకం తర్వాత కెప్టెన్ అతనే.. కీలక వ్యాఖ్యలు చేసిన క్రికెట్ దిగ్గజం.!
-
Maa Inti Bangaram: తెలివిగా తప్పించుకున్న సమంత..!
-
Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!