Netherlands Train Accident : నెదర్లాండ్స్ లో ఘోర రైలు ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెదర్లాండ్స్ లో జరిగిన ఘోర ట్రైన్ ప్రమాదంలో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం తెల్లవారు జామున హేగ్ నగరానికి సమీపంలోని ఊర్ షోటెన్ గ్రామం వద్ద ఓ ప్యాసింజర్ రైలు ట్రాక్ పై ఉన్న నిర్మాణ సామగ్రిని ఢీ కొట్టడం వల్ల పట్టాలు తప్పింది. వెంటనే మొదటి బోగీ పక్కనున్న పొలంలోకి దూసుకెళ్లింది. రెండో బోగి పక్కకు పడిపోయింది. చివరి బోగీలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. అయితే రైల్లోని వారు వెంటనే మంటలను ఆర్పివేశారు.
Read Also : Vallabhaneni Vamsi: సీఎం జగన్ సమీక్షకు డుమ్మా..! వల్లభనేని వంశీ స్పందన ఇదే..
Also Read
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Australia: 61 మంది మహిళలపై పైశాచికత్వం! ఆస్ట్రేలియాలో భారత సంతతి చెందిన వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష
- Story Board: దేశంలో S.I.R ఉద్దేశమేంటి..? జరుగుతున్నదేంటి..?
- Natural Hair Color: తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ కిచెన్ చిట్కాలతో సహజమైన హెయిర్ కలర్ మీ సొంతం..!
అయితే ఈ ప్రమాద సయమంలో ప్యాసింజర్ రైల్లో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం కారణంగా లైడెన్, హేగ్ లోని ప్రాంతాల మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్లు డచ్ రైల్వే శాఖ ట్వీట్ చేసింది.
Read Also : Vallabhaneni Vamsi: సీఎం జగన్ సమీక్షకు డుమ్మా..! వల్లభనేని వంశీ స్పందన ఇదే..
హేగ్ మరియు ఆమ్స్టర్డామ్ మధ్య ఉన్న గ్రామమైన ఊరే చోటెన్ సమీపంలో రెస్క్యూ బృందాలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్నాయని స్థానిక అత్యవసర సేవలను అందిస్తున్నాయి. అంతకుముందు ప్యాసింజర్ రైలును మరో గూడ్స్ ట్రైన్ ఢీ కొట్టిందని వార్తలొచ్చాయి. అయితే.. రెండు రైళ్లు పరస్పరం ఢీ కొనలేదని కాసేపటికి అధికారులు క్లారిటీ ఇచ్చారు. ప్రయాణికుల రైలు పట్టాలపై ఉన్న నిర్మాణ సామగ్రిని ఢీ కొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపాయి.
తాజావార్తలు
-
IPL 2026 Black Tickets: జోరుగా బ్లాక్ టికెట్ దందా.. కీలక అధికారి ప్రమేయం.. ఒక్కో టికెట్ రూ.80 వేలు!
-
Peddi: ‘పెద్ది’ శాటిలైట్ డీల్ లాక్..
-
NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
-
TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
-
Australia: 61 మంది మహిళలపై పైశాచికత్వం! ఆస్ట్రేలియాలో భారత సంతతి చెందిన వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..