Weather Update: రాజస్థాన్, గుజరాత్లలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Weather Update: దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ రాజస్థాన్, ఉత్తర గుజరాత్ పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. బిపార్జోయ్ తుఫాను ప్రస్తుతం బలహీనపడి తూర్పు-ఈశాన్య దిశగా కదులుతోందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. దక్షిణ రాజస్థాన్, ఉత్తర గుజరాత్లోని పరిసర ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తుపాను ప్రభావంతో గుజరాత్, రాజస్థాన్లలో మాత్రమే వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు.
Also Read: West Bengal: బెంగాల్లో తీవ్ర హింస.. కేంద్రమంత్రి కాన్వాయ్పై దాడి..
Also Read
- 10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
- CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ఈ తుఫాన్తో రుతుపవనాలకు ఎలాంటి సంబంధం లేదని డాక్టర్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. జూన్ 16న ఆగ్నేయ పాకిస్థాన్, దానికి ఆనుకుని ఉన్న నైరుతి రాజస్థాన్, కచ్ మీదుగా ఏర్పడిన తుఫాను తీవ్ర అల్పపీడనంగా బలహీనపడిందని తెలిపారు. దీని ప్రభావంతో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తుపాను ప్రభావంతో గుజరాత్, రాజస్థాన్లలో మాత్రమే వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం కూడా రాజస్థాన్లో భారీ వర్షం కురిసింది
వాతావరణ శాఖ శనివారం బార్మర్, జలోర్, సిరోహి, పాలిలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఇది కాకుండా బార్మర్ మీదుగా వెళ్లే 14 రైళ్లను రద్దు చేశారు. ఉదయ్పూర్ నుంచి ఢిల్లీ, ముంబైకి వెళ్లే రెండు విమానాలు కూడా రద్దు చేయబడ్డాయి. అదే సమయంలో, పాకిస్తాన్ సరిహద్దులోని బార్మర్లోని 5 గ్రామాల నుండి 5,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
తాజావార్తలు
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!