Nama Nageswara Rao : ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్కే ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం జిల్లాలోని మధిరలో రేపు జరగబోయే సీఎం ప్రజా ఆశీర్వాద సభపై ఎంపీ నామా నాగేశ్వరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్కే ఉందన్నారు. కాంగ్రెస్ 6గ్యారంటీలను ప్రజలు నమ్మరని, బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందే చేసిందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ముందుకెళ్తామని, నియోజకవర్గంలో దళిత బంధు 100 శాతం అమలుచేస్తామన్నారు. ప్రజలను పట్టించికోనివాళ్లు ఎన్నికల ముందు మాయమాటలు చెపుతున్నారని ఆయన మండిపడ్డారు.
Also Read : Israel- Hamas War: ఇజ్రాయెల్ ప్రజల కిడ్నాప్.. అల్-షిఫా ఆస్పత్రిలో దాచిన వీడియో వైరల్
Also Read
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
- NEET paper leak: నీట్ పేపర్ లీక్పై కేంద్రం సీరియస్.. ఎన్టీఏలో భారీ ప్రక్షాళన..
- Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
అంతేకాకుండా.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించిన నాయకుడు కేసీఆర్ అని ఆయన కొనియాడారు. మధిర బీఆర్ఎస్ అభ్యర్థి కమల్ రాజునూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. సాగునీరు, తాగునీరు విద్యుత్, విద్య, వైద్య రంగాలతోపాటు మౌలిక వసతుల కల్పనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందు వరుసలో ఉందని వివరించారు. ప్రజలందరూ ఈ అభివృద్ధిని గమనించి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికీ అందాయని అన్నారు. వారంతా బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు.
Also Read : Election Commission : తెలంగాణ ప్రభుత్వానికి షాకిచ్చిన ఈసీ
తాజావార్తలు
-
Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
-
Drugs : రాపిడో, జొమాటో కొంపముంచుతున్న డెలివరీ బాయ్స్.. మెహదీపట్నంలో పట్టుబడ్డ ముఠా..!
-
NEET paper leak: నీట్ పేపర్ లీక్పై కేంద్రం సీరియస్.. ఎన్టీఏలో భారీ ప్రక్షాళన..
-
Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
-
Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..