Mythri Movie Makers: భారీగా సినిమాలను ట్రాక్ లో పెట్టిన మైత్రీ మూవీ మేకర్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ జోరు మీదుంది. భారీ బడ్జెట్ తో ఏకంగా 6 భారీ సినిమాలను ఒకదాని తర్వాత ఒకటిగా నిర్మిస్తోంది. వై రవి శంకర్, నవీన్ యెర్నేని యాజమాన్యంలోని ఈ మేకర్స్ ప్రస్తుతం అనేక సినిమాలను సెట్స్ కింద పెట్టాయి . ఇక ఇందుకు సంబంధించి విషయాలు చూస్తే..
Also read: Happy Days Re release : మళ్లీ థియేటర్లలోకి రాబోతున్న హ్యాపీ డేస్.. ఎప్పుడంటే?
Also Read
- Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
- Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
- Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
- Naga Babu: ఒక పెద్ద చెట్టు కొట్టేస్తే.. పది మొక్కలు నాటాలి!
పుష్ప – 2: రూల్’.. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా., సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15న ప్రజల ముందుకు థియేటర్స్ కు రానుంది. ఇక RC17 గా రామ్ చరణ్ 17వ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాను కూడా సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రం 2026లో ప్రేక్షకుల ముందుకు రావచ్చు. ఇక జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ల కాంబోలో తెరకెక్కుతున్న ఒక ప్రాజెక్ట్ మూడేళ్లుగా పెండింగ్ లో ఉంది. ఇది కూడా 2026లో టేకాఫ్ ప్రేక్షకుల ముందుకు రావచ్చు. అలాగే ‘సీతా రామం’ దర్శకుడు హను రాఘవపూడి ప్రభాస్ కోసం ఒక కథను రెడీ చేసాడు. ఈ ప్రాజెక్ట్ 2025 చివరిలో షూటింగ్ ప్రారంభించవచ్చు.
Also read: Save The Tigers 2: సీజన్ 1 కు మించి సీజన్ 2.. ఓటీటీలో దూసుకుపోతున్న ‘సేవ్ ది టైగర్స్ 2’..!
వీటితోపాటు పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. ఈ చిత్రం కూడా 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే తమిళ నటుడు అజిత్ కుమార్ తో కలిసి ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఇటీవల ప్రకటించారు. దీని బడ్జెట్ 150 కోట్ల రూపాయలు. మరోవైపు చిత్రనిర్మాత గోపీచంద్ మలినేని, నటుడు సన్నీడియోల్ కాంబినేషన్ లో ఓ బాలీవుడ్ చిత్రం త్వరలో ప్రకటించబడుతుంది. ఇవ్వన్నీ భారీ బడ్జెట్ సినిమాలు కాగా మరో మీడియం రేంజ్ సినిమాలను కూడా తెరకు ఎక్కిస్తుంది మైత్రీ మూవీ మేకర్స్. ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే..
‘రాబిన్హుడ్’ నితిన్ కథానాయకుడిగా నటించిన సినిమా ఈ ఏడాది చివర్లో థియేటర్లలో విడుదల కానుంది. అలాగే ‘8 వసంతాలు’ అనే టైటిల్ తో దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టితో ఓ సినిమాను లైన్ పెట్టింది. మరోవైపు మలయాళంలో కూడా ‘నడికర్ తిలకం’ అనే మలయాళ ప్రాజెక్ట్ ను నటుడు టోవినో థామస్ తో ప్లాన్ చేసింది.
తాజావార్తలు
-
Bhogi: ‘భోగి’ రక్షాబంధన్ పోస్టర్ బ్లాస్ట్.. అదిరిపోయిన శర్వానంద్ లుక్
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Renault Kwid Facelift 2027: రెనాల్ట్ క్విడ్ ఫేస్లిఫ్ట్ 2027 విడుదల.. 4 ఎయిర్బ్యాగ్స్, 10.1″ టచ్స్క్రీన్.. ధర ఎంతంటే?
-
Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
-
Raaka : ‘రాకా’లో త్రిపాత్రాభినయం చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ?
ట్రెండింగ్
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!