Monditoka Jagan Mohan Rao: ముస్లిం మైనార్టీలందరూ వైసీపీని గెలిపించండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కర్నూల్ వైసీపీ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీలందరూ ఏకమై.. వైసీపీని గెలిపించి ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి అని పిలుపునిచ్చారు. ముస్లింలు మనఃశాంతిగా ఆత్మ గౌరవంగా బతకాలంటే మతాల మధ్య కులాల మధ్య చిచ్చు లేకుండా ప్రతి ఒక్కరూ సమానత్వంతో బతకాలంటే రానున్న ఎలక్షన్ లో ఎమ్మెల్యే ఓటు మొండితోక జగన్ మోహన్ రావుకు, ఎంపీ ఓటు కేశినేని నానికి వేసి గెలిపించాలని ఆయన కోరారు. కాగా, ముస్లిం కమ్యూనిటీలో ఉన్న గురువులు, ఇమాములు, మత పెద్దలు అందరూ ఏకతాటిపై వచ్చి వైసీపీ విజయానికి కృషి చేయాలని హాఫిజ్ ఖాన్ తెలిపారు.
Read Also: Gangs of Godavari : విశ్వక్ సేన్ మూవీ నుంచి ‘బ్యాడ్’ థీమ్ సాంగ్ రిలీజ్..
Also Read
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
ఇక, బహిరంగ సభలో సీఎం జగన్ దమ్ము, ధైర్యంతో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందేనని చెప్పారని ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ తెలిపారు. ఇది జగన్ మాట, ఇది వైఎస్ఆర్ బిడ్డ మాట.. దీనికోసం ఎంత వరకైనా పోరాడతానని జగన్ చెప్పారు.. కానీ, చంద్రబాబు నాయుడు అంత ధైర్యంగా ప్రధాన మంత్రి ముందు చెప్పగలడా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ప్రధాని మంత్రి మోడీ ముందు ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తానని చెప్పే ధైర్యం ఉందా? అంటూ అడిగారు. బీజేపీ ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తామంటుంది.. పొత్తులో ఉన్న చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ముస్లిం రిజర్వేషన్ అమలు చేస్తామంటున్నాడు.. రెండు నాలుకల ధోరణితో చంద్రబాబు నాయుడు ఉన్నాడని హాఫిజ్ ఖాన్ మండిపడ్డారు.
Read Also: AP Elections 2024: ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ మరో లేఖ..
ఇక, ముస్లిం మైనార్టీలు అందరూ వైసీపీకి మద్దతు ఇవ్వండి.. 4 శాతం రిజర్వేషన్ అమలు చేస్తానన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలి అని కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ కోరారు. గత ఐదు సంవత్సరాలుగా ముస్లింలందరూ ఎంతో ప్రశాంతంగా ఉన్నారు.. ముఖ్యమంత్రి జగన్ అనేక పదవులు ముస్లింలకు ఇచ్చారు.. ఈ ప్రభుత్వంలో ముస్లింలు అనేక విధాలుగా లబ్ది పొందారని ఆయన చెప్పుకొచ్చారు.
PM Narendra Modi First Ever Exclusive Interview With NTV Telugu
తాజావార్తలు
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
-
Kings and Queens Pub: కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
-
Raviteja : ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!