Monditoka Jagan Mohan Rao: ముస్లిం మైనార్టీలందరూ వైసీపీని గెలిపించండి..
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కర్నూల్ వైసీపీ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీలందరూ ఏకమై.. వైసీపీని గెలిపించి ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి అని పిలుపునిచ్చారు. ముస్లింలు మనఃశాంతిగా ఆత్మ గౌరవంగా బతకాలంటే మతాల మధ్య కులాల మధ్య చిచ్చు లేకుండా ప్రతి ఒక్కరూ సమానత్వంతో బతకాలంటే రానున్న ఎలక్షన్ లో ఎమ్మెల్యే ఓటు మొండితోక జగన్ మోహన్ రావుకు, ఎంపీ ఓటు కేశినేని నానికి వేసి గెలిపించాలని ఆయన కోరారు. కాగా, ముస్లిం కమ్యూనిటీలో ఉన్న గురువులు, ఇమాములు, మత పెద్దలు అందరూ ఏకతాటిపై వచ్చి వైసీపీ విజయానికి కృషి చేయాలని హాఫిజ్ ఖాన్ తెలిపారు.
Read Also: Gangs of Godavari : విశ్వక్ సేన్ మూవీ నుంచి ‘బ్యాడ్’ థీమ్ సాంగ్ రిలీజ్..
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై కెప్టెన్ అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ఇక, బహిరంగ సభలో సీఎం జగన్ దమ్ము, ధైర్యంతో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందేనని చెప్పారని ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ తెలిపారు. ఇది జగన్ మాట, ఇది వైఎస్ఆర్ బిడ్డ మాట.. దీనికోసం ఎంత వరకైనా పోరాడతానని జగన్ చెప్పారు.. కానీ, చంద్రబాబు నాయుడు అంత ధైర్యంగా ప్రధాన మంత్రి ముందు చెప్పగలడా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ప్రధాని మంత్రి మోడీ ముందు ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తానని చెప్పే ధైర్యం ఉందా? అంటూ అడిగారు. బీజేపీ ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తామంటుంది.. పొత్తులో ఉన్న చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ముస్లిం రిజర్వేషన్ అమలు చేస్తామంటున్నాడు.. రెండు నాలుకల ధోరణితో చంద్రబాబు నాయుడు ఉన్నాడని హాఫిజ్ ఖాన్ మండిపడ్డారు.
Read Also: AP Elections 2024: ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ మరో లేఖ..
ఇక, ముస్లిం మైనార్టీలు అందరూ వైసీపీకి మద్దతు ఇవ్వండి.. 4 శాతం రిజర్వేషన్ అమలు చేస్తానన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలి అని కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ కోరారు. గత ఐదు సంవత్సరాలుగా ముస్లింలందరూ ఎంతో ప్రశాంతంగా ఉన్నారు.. ముఖ్యమంత్రి జగన్ అనేక పదవులు ముస్లింలకు ఇచ్చారు.. ఈ ప్రభుత్వంలో ముస్లింలు అనేక విధాలుగా లబ్ది పొందారని ఆయన చెప్పుకొచ్చారు.
PM Narendra Modi First Ever Exclusive Interview With NTV Telugu
తాజావార్తలు
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై కెప్టెన్ అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!