Reliance AGM 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రిలయన్స్ లో 30 వేల ఉద్యోగాలు? అంబానీ ప్రకటన..
- రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ వార్షిక సర్వసభ్య సమావేశం
- రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో వృద్ధి
- నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన అంబానీ
- త్వరలో 30 వేల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని.. దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు ముఖేష్ అంబానీ అడ్రస్తో ప్రారంభం కాగానే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో వృద్ధి కనబడింది. రెండు శాతానికి పైగా షేర్లు పెరిగాయి. ఈ సమావేశంలో.. రిలయన్స్ గ్రూప్ రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ అనే రెండు కంపెనీల ఐపీఓకి సంబంధించిన చిత్రాన్ని రిలయన్స్ ఛైర్మన్ చూయించారు. ఉపాధి అవకాశాలను పెంపొందించడంపై సంస్థ దృష్టి సారించిందని, గతేడాది కొత్తగా 1.7 లక్షల ఉద్యోగాలు కల్పించామని ఛైర్మన్ అంబానీ చెప్పారు.
READ MORE: Abudhabi Prince: వచ్చే నెలలో అబుదాబి యువరాజు భారత్లో పర్యటన..!
Also Read
- Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
- Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
ముఖేష్ అంబానీ ఇంకా మాట్లాడుతూ .. ఫుడ్ ప్రొవైడర్ను ఎనర్జీ ప్రొవైడర్గా మార్చడమే తమ లక్ష్యం అని, కంపెనీ నిరంతరం బయో ఎనర్జీ వ్యాపారంపై దృష్టి సారిస్తోందని అన్నారు. 2025 నాటికి 55 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని, బయో ఎనర్జీ వ్యాపారం ద్వారా దాదాపు 30 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. రిలయన్స్ ఛైర్మన్ జామ్నగర్లో బయో ఎనర్జీ డీప్ టెక్ సెంటర్ను ఏర్పాటు చేయడం గురించి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి సోలార్ పివి వ్యాపారంలోకి ప్రవేశించడంపై ఆయన మాట్లాడారు.
READ MORE: Shakeela: బికినీలో షకీలా.. మేకప్ మ్యాన్ అసభ్య ప్రవర్తన.. సంచలన విషయాలు వెలుగులోకి
కాగా.. జియో యొక్క భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడుతూ.. దీపావళి నుంచి జియో ఏఐ (Jio AI) క్లౌడ్ వెల్కమ్ ఆఫర్ను ప్రారంభించనున్నట్లు ఆకాష్ అంబానీ తెలిపారు. జియో హోమ్ (Jio Home) కి కొత్త ఫీచర్లు కూడా జోడించబడ్డాయన్నారు. ఏఐ ద్వారా జియో సెటప్ బాక్స్ను ఉపయోగించడం మరింత సులభం అవుతుందని తెలిపారు. హలో జియో ద్వారా సెటప్ బాక్స్ను రన్ చేయడం సులభంగా మారుతుందన్నారు. సెటప్ బాక్స్లో జియో టీవీ ఓఎస్ని లాంచ్ చేశామని చెప్పారు.
తాజావార్తలు
-
June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!