Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News More Than One Crore Hindu Refugees Are Coming To India From Bangladesh

Bangladesh: హిందూవులే లక్ష్యంగా దాడులు..భారత్ కు కోటి మందికి పైగా హిందువులు!

Published Date :August 7, 2024 , 11:39 am
By RAMAKRISHNA KENCHE
  • బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభం
  • గత కొద్ది రోజుల నుంచి రిజర్వేషన్ల విధానికి వ్యతిరేకంగా నిరసనలు
  • ఈ నిరసనల్లో వందలాది మంది మృతి
  • గద్దెదిగిన హసీనా సర్కారు
  • హిందువులను టార్గెట్ చేసి ఓ వర్గీయులు
  • దేవాలయాలు..ఇళ్లపై దాడులు
Bangladesh: హిందూవులే లక్ష్యంగా దాడులు..భారత్ కు కోటి మందికి పైగా హిందువులు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. గత కొద్ది రోజుల నుంచి రిజర్వేషన్ల విధానికి వ్యతిరేకంగా విద్యార్థులు, ప్రభుత్వ వ్యతిరేకదారులు రోడ్డెక్కారు. ఈ నిరసనల్లో వందలాది మంది మృతి చెందారు. దీంతో హసీనా సర్కారు పడిపోయింది. ప్రస్తుతం ఇంకా అల్లర్లు కొనసాగుతున్నాయి. ఇందులో ఓ వర్గీయులు హిందువులను టార్గెట్ చేశారు. హిందువుల ఇళ్లకు నిప్పుపెట్టడం, వారిని చిత్ర హింసలకు గురి చేయడం జరుగుతోంది. తాజాగా ప్రముఖ జానపద గాయకుడు రాహుల్ ఆనంద్ ఇంట్లోకి దూరి దోచుకున్నారు. ఆయన ఇంటికి ఏకంగా నిప్పుపెట్టినట్లు వార్తలు వచ్చాయి.

READ MORE: Gold Rate Today: వరుసగా రెండోరోజు భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఇది కదా కావాల్సింది!

Also Read

  • Bengal Elections: మళ్లీ 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్..
  • Riyan Parag: జైలు శిక్షా లేక జరిమానా.. RR కెప్టెన్‌పై బీసీసీఐ కఠిన చర్యలు.?
  • Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!
  • GPO Promotions : గ్రామ పంచాయతీ అధికారుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్

ఇది ఆనంద్ ఇంటికే పరిమితం కాదు. ఇస్కాన్‌తో సహా అనేక దేవాలయాలకు సంబంధించినది. దీంతో స్పందించిన బీజేపీ ప్రభుత్వం కోటి మందికి పైగా హిందూ శరణార్థులు భారతదేశానికి రాబోతున్నారని పేర్కొంది. బంగ్లాదేశ్‌లోని పెద్ద ఆంగ్ల వార్తా వెబ్‌సైట్ ది డైలీ స్టార్‌లో బుధవారం.. ‘హిందువుల ఇళ్లు, దేవాలయాలు, వ్యాపారాలపై దాడులు కొనసాగుతున్నాయి’ అనే శీర్షికతో ఒక వార్త ప్రచురించింది. అంటే హిందూ గృహాలు, సంస్థలపై దాడులు కొనసాగుతున్నాయి. ఆగస్ట్ 6 మంగళవారం.. మరొక నివేదిక ప్రకారం.. బంగ్లాదేశ్‌లోని 27 జిల్లాల్లో హిందువుల ఇళ్లు, వ్యాపార స్థలాలు లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొంది.

READ MORE:CM Pinarayi Vijayan: వయనాడ్ బాధితులను కేంద్ర సర్కార్ అవమానిస్తుంది..!

ఇస్కాన్‌కు నిప్పు..
బంగ్లాదేశ్‌ ఖుల్నా డివిజన్‌లోని ఇస్కాన్ దేవాలయాన్ని ధ్వంసం చేసి తగులబెట్టారు. బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న దాడులపై ఇస్కాన్ అధ్యక్షుడు చిన్మోయ్ కృష్ణన్ దాస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియా టుడేతో ఆయన మాట్లాడుతూ, ‘చిట్టగాంగ్‌లోని మూడు దేవాలయాలు ముప్పు పొంచి ఉన్నాయి. అయితే హిందూ సమాజంతో పాటు ముస్లిం సమాజానికి చెందిన కొందరు వ్యక్తులు వాటిని సురక్షితంగా ఉంచారు.’ అని పేర్కొన్నారు. సోమవారం, షరియత్‌పూర్‌లోని ధనుకా మాన్సా బారి ఆలయంలో ఒక గుంపు రక్కసి సృష్టించింది. రాధా-కృష్ణుల విగ్రహంతో సహా మొత్తం ఆలయాన్ని కూల్చివేసింది.

READ MORE:Tollywood : రెండు రోజుల ముందుగానే స్పెషల్ షోలు.. ఏ సినిమా అంటే..?

ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి గోబిందో చక్రవర్తి మాట్లాడుతూ .. ఆలయంపై దాడి తరువాత, వారు మా ఇళ్లను చుట్టుముట్టారు. దాడి చేసేందుకు యత్నించగా.. సైన్యం రక్షించిందని చెప్పారు. అదే రోజు.. దినాజ్‌పూర్ శ్మశాన వాటికను ధ్వంసం చేశారు. పార్వతీపూర్ ఉపజిల్లాలో కాళీ దేవాలయంతో సహా ఐదు దేవాలయాలపై దాడి జరిగింది. చిరిర్‌బందర్ ఉపజిల్లాలో హిందూ కుటుంబాల ఇళ్లపై దాడి జరిగింది. హరిశోభ కోసం ఏర్పాటు చేసిన స్థలం కూడా ధ్వంసం చేయబడింది. బోచాగంజ్‌లో అనేక హిందూ కుటుంబాలపై దహన ప్రయత్నం జరిగింది. బంగ్లాదేశ్ వార్తాపత్రిక ప్రకారం.. బారిషాల్ నగరంలోని హిందూ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో దుండగులు పదునైన ఆయుధాలతో సంచరిస్తున్నట్లు కనిపించింది. కాట్‌పట్టి, చౌక్‌బజార్, బజార్ రోడ్ ఏరియాల్లో వారు సంచరిస్తున్నారు. ఆయా ప్రదేశాల్లో హిందువులే ఎక్కువగా నివసిస్తుంటారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Banglad
  • Bangladesh crisis
  • Hindu Refugees
  • Hindu Temples
  • Hindus

తాజావార్తలు

  • Toxic Effect: ‘మా ఇంటి బంగారం’ వాయిదా?

  • Ragi Sarva Pindi: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. తెలంగాణ స్పెషల్ ‘రాగి పిండి సర్వపిండి’.. ఇలా ట్రై చేయండి!

  • Bengal Elections: మళ్లీ 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్..

  • Riyan Parag: జైలు శిక్షా లేక జరిమానా.. RR కెప్టెన్‌పై బీసీసీఐ కఠిన చర్యలు.?

  • Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!

ట్రెండింగ్‌

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions