PM Modi : మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 17న ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi : హైదరాబాద్కు కేంద్రం మంగళవారం భారీ ప్రకటన చేసింది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీని ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’గా జరుపుకుంటామని చెప్పారు. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హైదరాబాద్కు 13 నెలలు స్వాతంత్య్రం రాలేదని, నిజాంల పాలనలో ఉందని కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ‘ఆపరేషన్ పోలో’ అనే పోలీసు చర్య తరువాత ఈ ప్రాంతం సెప్టెంబర్ 17, 1948 న నిజాం పాలన నుండి విముక్తి పొందింది. సెప్టెంబర్ 17వ తేదీని హైదరాబాద్ విమోచన దినోత్సవంగా నిర్వహించాలన్న డిమాండ్ ఈ ప్రాంత ప్రజల నుంచి ఉంది.
Read Also:SSMB29: జక్కన్న సినిమాలో డ్యుయల్ రోల్లో మహేష్ బాబు?
Also Read
- Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
- VVS Laxman: ఆ పదాన్ని వాడితే ఊరుకునేది లేదు... వీవీఎస్ లక్ష్మణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- Vaibhav Sooryavanshi: హెల్మెట్ పగిలేలా బంతి విసురుతా... వైభవ్ సూర్యవంశీకి షాకింగ్ ఛాలెంజ్..
- AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
నోటిఫికేషన్ ప్రకారం, “ఇప్పుడు, హైదరాబాద్ను విముక్తి చేసిన అమరవీరులను స్మరించుకోవడానికి.. యువతలో దేశభక్తి జ్వాలలను వెలిగించడానికి, భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీని ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’గా జరుపుకోవాలని నిర్ణయించింది. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, రజాకార్లు, భారత యూనియన్లో దాని విలీనాన్ని వ్యతిరేకిస్తూ, హైదరాబాద్ను పాకిస్తాన్లో చేరాలని లేదా ముస్లిం ఆధిపత్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాంతాన్ని యూనియన్ ఆఫ్ ఇండియాలో విలీనం చేసేందుకు స్థానిక ప్రజలు రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు. రజాకార్లు అనే ప్రైవేట్ మిలీషియా ఇక్కడి ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడి హైదరాబాద్ లో అప్పటి నిజాం పాలనను సమర్థించారు.
Read Also:Vehicle Registration: ఇకపై వాహనాల రిజిస్ట్రేషన్లో టీఎస్ నుంచి టీజీకి మార్పు…!
1948 సెప్టెంబర్ 17న అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్యతో నిజాంల పాలనలో ఉన్న అప్పటి హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్లో విలీనమైంది. గత కొన్ని సంవత్సరాలుగా, నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 న ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’ జ్ఞాపకార్థం ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. తాజాగా ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకు భారీ డిమాండ్.. రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!
-
VVS Laxman: ఆ పదాన్ని వాడితే ఊరుకునేది లేదు… వీవీఎస్ లక్ష్మణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Rukmini Vasanth: ఆ స్టార్ హీరోతో లవ్ స్టోరీకి రెడీ అయిన రుక్మిణి వసంత్..!
-
Vaibhav Sooryavanshi: హెల్మెట్ పగిలేలా బంతి విసురుతా… వైభవ్ సూర్యవంశీకి షాకింగ్ ఛాలెంజ్..
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!