Murder Express: అనువాదం తెచ్చిన తంటా.. హటియాను హత్య చేశారుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Murder Express: ఒక భాషలోని పదాన్ని మరో భాషలోకి మార్చే క్రమంలో తగిన జాగ్రత్తలు అవసరం ఉంటుంది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వహించినా దాని అర్థం పూర్తిగా మారిపోయి అభాసుపాలయ్యే ఛాన్స్ ఉంది. సరిగ్గా ఇలాంటి తప్పిదమే భారతీయ రైల్వేలో కొనసాగింది. హిందీలో ఉన్న ఓ ప్రాంతం పేరును యథాతథంగా మలయాళంలోకి మార్చిన సిబ్బంది.. దాన్ని రైల్వే సూచిక బోర్డు మీదా అమర్చారు.. కానీ, అనువాదం చేసిన పేరు వేరే అర్థానికి దారి తీయడంతో.. ఈ వ్యవహారం కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Read Also: Ponnam Prabhakar: నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్ష.. బీజేపీ తీరుకు నిరసన
Also Read
- 6 ఏళ్ల తర్వాత 'S' సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
- Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
అయితే, ఝార్ఖండ్లోని హటియా నుంచి కేరళలోని ఎర్నాకుళం మధ్య ‘హటియా ఎర్నాకుళం ధర్తీ ఎక్స్ప్రెస్’ రాకపోకలు కొనసాగిస్తుంది. ఆ రైలు బోర్డుపై ‘హటియా’ అనే పదాన్ని మలయాళంలో రాయకుండా దాన్ని ట్రాన్స్లేషన్ చేశారు. ఈ క్రమంలోనే హటియా కాస్తా ‘హత్య’గా మారిపోయింది.. మలయాళంలో అదే అర్థం వచ్చే పదాన్ని బోర్డుపై రాయడం గమనార్హం. దీంతో రైల్వే సిబ్బంది చేసిన తప్పిదంతో కూడుకున్న బోర్డు ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆన్లైన్ ట్రాన్స్లేషన్ మీద అతిగా ఆధారపడి, ఉన్నది ఉన్నట్టు అనువదిస్తే ఇలాగే ఉంటుందని నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. అనువాద క్రమంలో ఈ తప్పు జరిగిందని గుర్తించిన రాంచీ డివిజన్ అధికారులు వెంటనే దాన్ని సరిచేశామని వివరణ ఇచ్చారు.
తాజావార్తలు
-
Kuldeep Yadav: భారత యాజమాన్యం నిర్లక్ష్యం.. కుల్దీప్ యాదవ్ కీలక నిర్ణయం!
-
2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి