Mystery Revealed : మిస్సింగ్ రైలు మిస్టరీ వీడింది.. వేలకోట్లు విలువ చేసే సామాగ్రితో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హెలికాఫ్టర్లు, విమానాలు, కార్లు, బస్సులు.. ఒక్కోసారి దారితప్పో, మరేదైనా కారణంతో కనిపించకుండాపోతుంటాయి. ఐతే రైలు కనిపించకుండా పోవడం ఎప్పుడైనా జరిగిందా? అంత పెద్ద రైలును ఎలా దాచేస్తారా..? అనేగా మీ ప్రశ్న. 1911లో అటువంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది. సొరంగంలోకి ప్రవేశించిన రైలు మిస్టీరియస్గా అదృశ్యమైంది. అప్పుడు కనిపించకుండా పోయిన రైలు జాడ ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియలేదు. కనీసం దానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఈ రైలు ఎక్కడికి వెళ్లింది? ఎలా మాయమైంది? ఈ ప్రశ్నలన్నీ ఇప్పటికీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.ఇది ప్రపంచంలోని అతిపెద్ద మిస్టరీలలో ఒకటి.
Also Read : UPSC Civil Services Exam: సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కు అప్లై చేశారా.. గంటలే గడువు!
Also Read
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
- Sonam Wangchuk: ‘‘ఇది రెండో స్వాతంత్య్ర ఉద్యమం’’ సోనమ్ వాంగ్చుక్ సందేశం
ఇదిలా ఉంటే.. తాజాగా.. 90 కంటైనర్లతో నాగ్పూర్ నుంచి ముంబైకి బయలుదేరిన రైలు గత 13 రోజులుగా కనిపించకుండా పోయిందనే వార్త వైరల్గా మారింది. అయితే.. ఈ వార్తల్లో నిజం లేదని రైల్వేశాఖ తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1న మిహాన్ ఇన్ల్యాండ్ కంటైనర్ డిపో నుంచి బయలుదేరిన రైలు మరో నాలుగైదు రోజుల్లో ముంబైలోని జేఎన్పీటీకి చేరుకోవాల్సి ఉంది.
Also Read : Rooster Attack: వామ్మో.. ఈ కోడిపుంజు మహా డేంజర్.. యజమానిని పొడిచి చంపేసింది!
అయితే 12 రోజులు గడిచినా వేలకోట్ల రూపాయల విలువైన ఎగుమతి సామాగ్రి నింపిన కంటైనర్లతో రైలు రాలేదని, రైలు ఎక్కడుందో అధికారులు గుర్తించలేకపోతున్నారని వార్తలు వచ్చాయి. రైలు PJT1040201 తప్పిపోయినట్లు కూడా నివేదించబడింది. నాసిక్ మరియు కళ్యాణ్ మధ్య ఉంబర్మాలి రైల్వే స్టేషన్లో రైలు చివరిసారిగా కనిపించిందని మరియు భారతీయ రైల్వే యొక్క ఫ్రైట్ ఆపరేషన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (FOIS) నుండి దాని స్థానం అదృశ్యమైందని మరియు దాని గురించి అధికారులకు ఇప్పుడు ఎటువంటి సమాచారం లేదని నివేదించింది. అయితే, ఈ వార్త నిరాధారమని, జవహర్లాల్ నెహ్రూ పోర్టుకు గూడ్స్ రైలు వచ్చిందని, రైలు వచ్చినట్లు కంటైనర్ కార్పొరేషన్ తెలిపింది. తప్పుడు సమాచారాన్ని ప్రచురించవద్దని, వార్తల్లో నిజమెంతో సరిచూసుకున్న తర్వాతే ప్రచురించాలని రైల్వేశాఖ కోరింది. కొన్ని సాంకేతిక కారణాలతో రైలును గుర్తించడం కష్టమైందని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
-
Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
-
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
-
Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!