Minister Roja: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను తరిమేయండి.. వాళ్లు నాన్ లోకల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: నగరిలో తన నివాసం దగ్గర జరిగిన భోగి మంటల దగ్గర భర్త సెల్వమణితో కలిసి మంత్రి రోజా వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. ఈ సంక్రాంతి అందరికీ జీవితాల్లో వెలుగు నింపాలి అని పేర్కొన్నారు. ప్రజలందరూ టీడీపీ- జనసేన పార్టీల చెత్త మ్యానిఫెస్టోని, చెత్త మాటలను భోగి మంటల్లో వేసి తగలపెడుతున్నారు.. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి ఊర్లకు వచ్చినట్లు చంద్రబాబు, పవన్ వచ్చారు.. ఇక, హైదరాబాద్ నుంచి వచ్చిన ఇద్దరు నాన్ లోకల్ నేతలు భోగి వేస్తున్నారు అని ఆమె విమర్శలు గుప్పించారు. భోగి పండగ, 2024 ఎన్నికలు అవ్వగానే మళ్ళీ హైదరాబాద్ కు పవన్ కళ్యాణ్, చంద్రబాబు వెళ్ళిపోతారు.. ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు, పవన్ లను తగలబెట్టి, తరిమేయండి అని మంత్రి రోజా పిలుపునిచ్చారు. మా పార్టీని భోగిమంటల్లో తగుల పెడతామని టీడీపీ నేతలు చెబుతున్నారు.. 2019లోనే మిమ్మల్ని తగులు పెట్టారు అనేది గుర్తు పెట్టుకోండి.. వచ్చే ఎన్నికల్లోనూ అదే జరుగుతుంది.. జగనన్న వన్స్ మోర్ అంటూ ఏపీ ప్రజలంతా నినాదాలు చేస్తున్నారు అని మంత్రి రోజా వెల్లడించారు.
Also Read
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!