Minister Roja: నారా భువనేశ్వరి నిజం గెలవాలని దేవుడికి గట్టిగా పూజలు చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ- జనసేన పార్టీల పొత్తులపై మంత్రి ఆర్కే రోజా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పవన్, లోకేష్ ఇద్దరు కలిసి పాడుతా తీయగా కార్యక్రమం నిర్వహించారు.. పాడుతా తీయగా కార్యక్రమంలాగా ఇటు ఆరుగురు ఆడు ఆరుగురు కూర్చుని సెలక్షన్ చేశారు.. ఆర సున్న.. ఆర సున్న కూర్చుని జైల్లో ఉన్న గుండు సున్న కోసం పార్టీ దశ, దిశపై చర్చించారు అనడం కామెడిగా ఉంది అని ఆమె సెటైర్లు వేశారు. వై ఏపి నీడ్స్ పవన్ కళ్యాణ్,చంద్రబాబు అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళే దమ్ము ధైర్యం వాళ్ళకు ఉందా అని మంత్రి ప్రశ్నించారు. అలా వెళితే ప్రజలు వారి పళ్ళు రాళ్ళ గోడుతారు..
చంద్రబాబు జైల్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు అని మంత్రి రోజా పేర్కొన్నారు.
Read Also: God : ఓటీటీ లోకి రాబోతున్న సైకో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
Also Read
- Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
- Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
నారా భువనేశ్వరి యాత్ర పరిస్థితి లేదు.. లోకేష్ యువగళానికి మంగళం పాడాడు అంటూ మంత్రి రోజా మండిపడ్డారు. ఫ్యాషన్ షోకి వెళ్ళి వీళ్ళు ప్రజల కోసం రోడ్డుమీద రాలేరు అని కామెంట్స్ చేశారు. ప్రజలు నారా లోకేష్, పవన్ కళ్యాణ్ లను చీకోట్టి ఓడించారు అని ఆమె తెలిపారు. నారా భువనేశ్వరి నిజం గెలవాలని బాగా గట్టిగా దేవుడికి పూజలు చేశారు.. మేము నిజం గెలవాలనే కోరుకుంటున్నాం.. చంద్రబాబు జైల్లోనే శాశ్వతంగా ఉండాలని వెంకటేశ్వరికి పూజలు చేసినట్లు ఉన్నారు అని మంత్రి రోజా అన్నారు. నిజమే గనుక గెలిస్తే జీవితాంతం చంద్రబాబు జైల్లో ఉంటాడు అని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. చంద్రబాబుతో పాటు లోకేష్, భువనేశ్వరీ కూడా జైల్లోనే ఉంటారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజం గెలవాలంటే మనస్పూర్తిగా ఉంటే భువనేశ్వరి సీబీఐ ఎంక్వైయిరీ కోరితే నిజం ఖచ్చితంగా గెలుస్తుంది అని మంత్రి అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఐఆర్ఆర్ కేసులో సీబీఐ ఎంక్వైయిరీని భువనేశ్వరీ కోరాలీ అని మంత్రి రోజా డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!