Minister KTR: నేడు కామారెడ్డి, సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ రోడ్ షో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: తెలంగాణ ఎన్నికల పోలింగ్కు కౌంట్డౌన్ మొదలైంది. ప్రచారానికి మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. బీఆర్ఎస్ వ్యూహాలతో మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోగా.. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి. బీఆర్ఎస్ విజయవంతానికి పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రచారాలు చేశారు. దీంతో పాటు ఈరోజు పెద్ద పెద్ద నేతలంతా తెలంగాణలో పెద్ద ఎత్తున పర్యటించనున్నారు. నేడు కామారెడ్డి, సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. అనంతరం రోడ్ షో నిర్వహించనున్నారు.
Read also: Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. వచ్చే నాలుగు రోజులు ఈ జిల్లాల్లో వానలు
Also Read
- Summer Hair Care Tips: వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
- Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
సీఎం కేసీఆర్ గజ్వేల్, వరంగల్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ వరంగల్ కు రానున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల నుంచి జన్ ఆశీర్వాద సభలో పాల్గొంటారు. వరంగల్ ఈస్ట్ వెస్ట్ అభ్యర్థుల ప్రచార సభలో పాల్గొననున్నారు. నూతనంగా నిర్మిస్తునన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ములుగు రోడ్డులోని ఎల్బీ కళాశాల వద్ద హెలిప్యాడ్ను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్లో ఎల్బీ కళాశాలకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో కేఎంసీలోని మీటింగ్ కాంప్లెక్స్కు చేరుకుని సభలో మాట్లాడతారు. అనంతరం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. గత ఎన్నికల సమయంలో గజ్వేల్లో సభలు నిర్వహించిన సీఎం కేసీఆర్.. ఈసారి కూడా అదే ఏర్పాటును కొనసాగించనున్నారు.
కాగా.. ఓటింగ్కు 48 గంటల ముందు ప్రచారాన్ని ముగించాలని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని 106 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. మిగిలిన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సాయంత్రం 4 గంటలకు ప్రచారం ముగియనుంది. ప్రచార పర్వం ముగియగానే స్థానికేతర నేతలు నియోజకవర్గాన్ని వదిలి వెళ్లాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. గురువారం జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.
Telangana Election 2023: రాహుల్, ప్రియాంక, రేవంత్ రెడ్డి సభలు.. రోడ్ షోలు.. వివరాలు ఇవే..
తాజావార్తలు
-
Naga Chaitanya: తమిళ మాస్ డైరెక్టర్తో.. చైతూ కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్..!
-
HMD Vibe 2 5G: 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో.. HMD వైబ్ 2 5G భారత్ లో విడుదల.. తక్కువ ధరకే
-
Shubman Gill: శుభ్మన్ గిల్ సరికొత్త చరిత్ర.. క్రికెట్ దేవుడు ‘సచిన్ టెండూల్కర్’ రికార్డు బద్దలు..
-
SBI Bank Closure: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. రేపటి నుండి ఏకంగా ఆరు రోజుల పాటు..
-
Summer Hair Care Tips: వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!