Minister KTR: గ్రూప్ 1 వాయిదా పడేలా చేసింది విపక్ష పార్టీలే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: కేసీఆర్ను విమర్శించే నాయకులకు కూడా సర్కార్ పథకాలు అందుతున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అయినా కేసీఆర్ ఏమి చేసిండు అని విపక్ష నేతలు అంటారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్వీ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ప్రచారం గురించి కార్యకర్తలకు మంత్రి సూచించారు. బీజేపీ బతుకుతుంది సోషల్ మీడియా మీదేనని, వాళ్ళు చేసింది ఏమి లేదని మంత్రి పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో సోషల్ మీడియాను ప్రత్యర్థుల మీద బ్రహ్మాస్త్రంలా వాడుకోవాలని నేతలు, కార్యకర్తలకు సూచనలు చేశారు. కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్ధి పనులను సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పెట్టాలన్నారు. చేసింది చెప్పాలి, చేయబోతున్నది కూడా ప్రజలకు చెప్పాలని ఆయన సూచించారు.
Also Read: Minister Harish Rao: డీకే శివకుమార్కు మంత్రి హరీశ్ థ్యాంక్స్.. డీకే నిజాలే చెప్పారు!
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
గ్రూప్ 1 వాయిదా పడేలా చేసింది విపక్ష పార్టీలేనని ఆయన ఆరోపించారు. డిసెంబర్ 3 తర్వాత జ్యాబ్ కాలెండర్ కూడా రూపొందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఉస్మానియా కాదు.. ఎక్కడికి అంటే అక్కడికి వస్తామని, భయపడేదే లేదని మంత్రి అన్నారు. పనికిమాలిన ప్రతిపక్షాలకు మేము జవాబుదారీ కాదని కేటీఆర్ పేర్కొన్నారు. నాలుగు ఓట్ల కోసం నాలుగు డైలాగ్లు కొట్టే సన్నాసులను నమ్మవద్దన్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!