Minister KTR: బీఆర్ఎస్ అంటే రైతు సంక్షేమ ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, మోడీపై ఆయన మండిపడ్డారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి కెటిఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. సీఎం కేసీఅర్ తీసుకున్న ప్రతి నిర్ణయం పేద ప్రజల కోసం ఉంటుంది. అకాల వర్షాల వలన, రైతులు నష్టపోయారు, సీఎం స్వయంగా పంట పొలాలను పరిశీలించారు. రాళ్ల వానల వలన ధాన్యం తడిసి పోయింది..నష్టపోయిన పంట పొలాలను నేను స్వయంగా పరిశీలించాను..రాష్ట్రం లో నీళ్ళు ఎక్కువగా ఉండడం వలన వరి పొలాలు సాగు చేశారు..బి అర్ ఎస్ అంటే రైతు ప్రభుత్వం.. ఇబ్బడి ముబ్బడిగా వరి సాగు చేశారు.
Read Also: The story of A Beautiful Girl: అందగత్తె ఆడియెన్స్ ముందుకొచ్చేది ఎప్పుడంటే…
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
రైతు బీమా, రైతు బంద్ కేసీఆర్ ఇచ్చారు.. సిరిసిల్ల జిల్లా లో 13 మండలాలలో 19 వేల ఎకరాలలో పంట నష్టం జరిగింది ఇది ప్రాథమిక అంచనా. 17 వేల మంది రైతులు.. హెక్టార్ 25 వేలు, ఎకరానికి 10 వేలు ఇస్తున్నాం.. రాష్ట్రం లో నీ ప్రతి రైతు నమ్మకంగా ఉండాలి. సివిల్ సప్లై ద్వారా 7 1/2 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం అని చెప్పారు కేటీఆర్. గత కంటే ఈసారి ఇప్పటికే ఎక్కువ కొనుగోలు చేశాము. రాష్ట్రం లో రైతులు ఆందోళన చెందవద్దు..కర్ణాటక లో ఎన్నికలు జరుగుతున్నాయి.. నరేంద్రమోడి గారు కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టో మూడు సిలిండర్ లు ఫ్రీ అంటున్నారు..నరేంద్రమోడి దేశానికి ప్రధాన లేక కర్ణాటక రాష్ట్రానికి ప్రధానమంత్రా? అదాని కొన్న ఎయిర్ పోర్ట్ కి జీఎస్టీ ఉండదు కానీ పాలు పెరుగుల పై జి ఎస్టీ వేసిన ఘనుడు నరేంద్రమోడీ అని మండిపడ్డారు మంత్రి కేటీఆర్.
Read Also: The story of A Beautiful Girl: అందగత్తె ఆడియెన్స్ ముందుకొచ్చేది ఎప్పుడంటే…
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!