Minister Karumuri Nageswara Rao: నాకు మంత్రి పదవి ఇచ్చిన దేవుడు సీఎం జగన్.. యుద్ధానికి సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Karumuri Nageswara Rao: నామీద ప్రతి పక్షాలు బురద చల్లినా.. నాకు మంత్రి పదవి ఇచ్చిన దేవుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ సీఎం జగన్పై ప్రశంసల వర్షం కురిపించారు మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో ప్రజా దీవెన పాదయాత్ర కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ ఇంఛార్జ్ సునీల్ కుమార్ యాదవ్తో కలిసి పాల్గొన్న మంత్రి కారుమూరి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నామీద ప్రతి పక్షాలు అనవసరమైన విమర్శలు, ఆరోపణలతో బురద చల్లినా… నాకు మంత్రి పదవి ఇచ్చిన దేవుడు సీఎం జగన్ అన్నారు.. ఇక, కార్యకర్తల కోసం, అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడతాను అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గొప్ప నిజాయితీ పాలన అందించారని కొనియాడారు.. సీఎం జగన్మోహన్ రెడ్డి తన నియోజకవర్గం తణుకు అభివృద్ధికి 3,300 కోట్ల రూపాయాలు కేటాయించారని కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు.. మూడు కండవాలు (తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ) కప్పుకుని వస్తున్న వారిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కార్యకర్తలు యుద్దానికి సిద్ధం అని ప్రకటించారు మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు.
Read Also: Bramayugam: మమ్ముట్టి నట బీభత్సం.. ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ఎందులో చూడాలంటే?
Also Read
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
- UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్తో తెగిన సంబంధాలు
- TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
- Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
కాగా, గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు హాట్ కామెంట్లు చేశారు మంత్రి కారుమూరి.. చంద్రబాబు అధికారంలో ఉండగా దొరికినకాడికి అడ్డంగా దోచుకున్నాడని, అందుకే జైలుకు వెళ్లాడని విమర్శించిన విషయం విదితమే.. ప్రజల దృష్టిలో నిజం అంటే వైఎస్ జగన్.. అబద్ధం అంటే చంద్రబాబు.. అనేది బలంగా ఉందన్నారు. ఇక, ఇచ్చిన హామీలు 99 శాతం అమలు చేయడంతో సీఎం జగన్ అంటే నిజం అని జనం అనుకుంటున్నారన్నారు. ఇచ్చిన ఒక్క హామీలను అమలు చేయకపోగా.. మేనిఫోస్టును కూడా మాయం చేసిన చరిత్ర అబద్ధాల చంద్రబాబుది అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
-
UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్తో తెగిన సంబంధాలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
-
GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!