Kandula Durgesh : గతంలో జరిగిన మూడు పుష్కరాలు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజమహేంద్రవరం రూరల్ ఈరోజు రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన గోదావరి ఘాట్స్ పరిశీలన కార్యక్రమంలో ముఖ్య అతిధిలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్, శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొ్న్నారు. ఈ సందర్బంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. పుష్కర సన్నాహాలు ప్రారంభమయ్యాయని, గతంలో జరిగిన మూడు పుష్కరాలు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అని ఆయన గుర్తు చేశారు. పరిమిత వనరులుతో గోదావరి తీరాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని, టెంపుల్ టూరిజం అభివృద్ధి దిశగా కార్యాచరణాలు ఉన్నాయన్నారు. గోదావరి ప్రాంతాన్ని కాలుష్య నివారణ ప్రాంతంగా తీర్చిదిద్దే ఆలోచన అని, ఈ రోజు ముఖ్యమైన రెండు ప్రాజెక్టలు మన ముందు వున్నాయన్నారు.
Also Read
- Rahul Gandhi: దేశంలో 88 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
- Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
- CM Vijay-Kamal haasan: సీఎం విజయ్తో కమల్హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
- AIADMK: అన్నాడీఎంకేలో ముదిరిన సంక్షోభం.. పార్టీ ఆఫీసుల కోసం వర్గపోరు..
గోదావరి కాలుష్య నివారణ పధకం కింద డ్రైనేజి వ్యవస్థను మెరుగు పరచాలని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. టెంపుల్ టూరిజం ద్వారా ప్రక్షాళన పేరుతో గోదావరి తీరంలో కొత్త ఘాట్స్ నిర్మాణాలు చేయాలని, పుష్కరాలను ఒక వేదికగా తీసుకుని నగరాన్ని అభివృద్ధి పరుచుకోవాలన్నారు దుర్గేష్. పెరుగుతున్న నగరాన్ని దృష్టిలోకి తీసుకుని ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా రోడ్లు, విస్తరణ, జరగాలని, నగరం అన్నిరకాలుగా అభివృద్ధి చెందితేనే వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయన్నారు. రాబోయే 2027 పుష్కరాలను ఆధారంగా తీసుకుని నగరాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమం లో భాగంగా గోదావరి ఘట్స్ పరిశీలీస్తున్నట్లు ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: దేశంలో 88 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
-
Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
-
CM Vijay-Kamal haasan: సీఎం విజయ్తో కమల్హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
-
Malavika Mohanan: విజయ్తో నా బంధంపై అసభ్యకర ప్రశ్నలా?.. తమిళ మీడియాపై మాళవిక మోహనన్ ఫైర్!
-
AIADMK: అన్నాడీఎంకేలో ముదిరిన సంక్షోభం.. పార్టీ ఆఫీసుల కోసం వర్గపోరు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..