Minister Botsa: ఇన్నాళ్లు చంద్రబాబు టక్కుటమారా విద్యలతో బయటపడ్డారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 26 వ తేదీ నుంచి వైసీపీ సామాజిక న్యాయ యాత్ర బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది అని వైసీపీ జోనల్ ఇంచార్జ్, జిల్లా ఇంచార్జ్ మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. సమ సమాజ స్దాపన కోసం సీఎం జగన్ కృషిచేస్తున్నారు.. ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు తెలియ చెప్పడానికే సామాజిక న్యాయ యాత్ర చేయాలని పార్టీ నిర్ణయించింది.. దేశంలోనే ఏపీలో మాత్రమే సామజిక న్యాయం జరిగింది అని ఆయన అన్నారు. ఏలూరు బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన మాట నిలబెట్టుకొవడానికి జగన్ కృషి చేసారు.. బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చారు అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
Read Also: Leo Movie: ‘లియో’ లైన్ క్లియర్.. ఇక ‘కేసరి’తో ఢీకొట్టడమే లేటు!
Also Read
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
- Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
- Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
బీసీలు సీఎం జగన్ ను కాపాడుకొవాల్సిన అవసరం ఉంది అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రతిపక్షాలు ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు మాటాడుతున్నారు.. తప్పు చేసి, స్కాంలు చేసి రిమాండ్ లో ఉంటే కేసే తప్పంటారు.. గజదొంగల్లా దోచుకు తిన్నారు.. ఇన్నాళ్లు చంద్రబాబు టక్కుటమారా విద్యలతో బయటపడ్డారు అని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యం బావుందా లేదా కుటుంబం కోర్టును ఆశ్రయించాలి అని బొత్స హితవు పలికారు. టీడీపీ అబద్దాలు చెప్పడానికి తయారుగా ఉంటుంది.. రానున్న ఎన్నికలలో ఇచ్చాపురంలొ వైసీపీ జెండా ఎగర వేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
Read Also: Tarmarind Cultivation : రైతులకు సిరులు కురిపిస్తున్న చింత సాగు..
దోచుకు తినడం, ఆటలు సాగటం లేదు కనుక సీఎం జగన్ పోవాలంటున్నారు అని మంత్రి బొత్స అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొపైల్ రేడి చేసిన ప్రభుత్వం ఎక్కడైనా ఉందా?.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పెట్టి అరోగ్యం అందిస్తున్నాం.. విద్య, వైద్యం కోసం ఎంతగానో కృషిచేస్తున్నాం.. పేదరిక నిర్మూలన కోసం జగన్ కృషి చేస్తున్నారు.. సెలబ్రిటీ లాంటి వ్యక్తులు అవాకులు చవాకులు పేలుతున్నారు.. సీఎంను ప్రభుత్వాలు ఏకవచనంతో మాటాడుతున్నారు అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
-
Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
-
సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
-
QR Code Mandatory on Medicines: ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అసలైన, నకిలీ మందులను క్షణాల్లో గుర్తించొచ్చు!
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!