Minister Botsa: ఇన్నాళ్లు చంద్రబాబు టక్కుటమారా విద్యలతో బయటపడ్డారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 26 వ తేదీ నుంచి వైసీపీ సామాజిక న్యాయ యాత్ర బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది అని వైసీపీ జోనల్ ఇంచార్జ్, జిల్లా ఇంచార్జ్ మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. సమ సమాజ స్దాపన కోసం సీఎం జగన్ కృషిచేస్తున్నారు.. ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు తెలియ చెప్పడానికే సామాజిక న్యాయ యాత్ర చేయాలని పార్టీ నిర్ణయించింది.. దేశంలోనే ఏపీలో మాత్రమే సామజిక న్యాయం జరిగింది అని ఆయన అన్నారు. ఏలూరు బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన మాట నిలబెట్టుకొవడానికి జగన్ కృషి చేసారు.. బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చారు అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
Read Also: Leo Movie: ‘లియో’ లైన్ క్లియర్.. ఇక ‘కేసరి’తో ఢీకొట్టడమే లేటు!
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
బీసీలు సీఎం జగన్ ను కాపాడుకొవాల్సిన అవసరం ఉంది అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రతిపక్షాలు ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు మాటాడుతున్నారు.. తప్పు చేసి, స్కాంలు చేసి రిమాండ్ లో ఉంటే కేసే తప్పంటారు.. గజదొంగల్లా దోచుకు తిన్నారు.. ఇన్నాళ్లు చంద్రబాబు టక్కుటమారా విద్యలతో బయటపడ్డారు అని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యం బావుందా లేదా కుటుంబం కోర్టును ఆశ్రయించాలి అని బొత్స హితవు పలికారు. టీడీపీ అబద్దాలు చెప్పడానికి తయారుగా ఉంటుంది.. రానున్న ఎన్నికలలో ఇచ్చాపురంలొ వైసీపీ జెండా ఎగర వేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
Read Also: Tarmarind Cultivation : రైతులకు సిరులు కురిపిస్తున్న చింత సాగు..
దోచుకు తినడం, ఆటలు సాగటం లేదు కనుక సీఎం జగన్ పోవాలంటున్నారు అని మంత్రి బొత్స అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొపైల్ రేడి చేసిన ప్రభుత్వం ఎక్కడైనా ఉందా?.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పెట్టి అరోగ్యం అందిస్తున్నాం.. విద్య, వైద్యం కోసం ఎంతగానో కృషిచేస్తున్నాం.. పేదరిక నిర్మూలన కోసం జగన్ కృషి చేస్తున్నారు.. సెలబ్రిటీ లాంటి వ్యక్తులు అవాకులు చవాకులు పేలుతున్నారు.. సీఎంను ప్రభుత్వాలు ఏకవచనంతో మాటాడుతున్నారు అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!