Home
Top Story
Merely Downloading Osama Bin Ladens Photo Doesnt Make One Terrorist Says Delhi High Court
Delhi High Court: బిన్ లాడెన్ ఫొటో, ఐసిస్ జెండాలు ఉన్నంత మాత్రాన టెర్రిరిస్ట్గా పిలవలేం..
By Mahesh Jakki
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi High Court: ఎవరి వద్దైనా ఒసామా బిన్ లాడెన్ ఫొటో, ఐసిస్ జెండా కనిపించినంత మాత్రాన, ఆ ఒక్క ఆధారంగా మాత్రమే ఉపా చట్టం కింద అతనిపై చర్యలు తీసుకోలేమని, ఢిల్లీ హైకోర్టు ఓ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు తేలితే ఉపా అంటే చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయబడుతుంది. ఎన్ఐఏ వర్సెస్ అమ్మర్ అబ్దుల్ రెహ్మాన్ కేసు విచారణ సందర్భంగా.. ఇలాంటి అంశాలు దొరికినంత మాత్రాన ఎవరినీ టెర్రరిస్టుగా పిలవలేమని కోర్టు పేర్కొంది. దీని ఆధారంగానే ఇస్లామిక్ స్టేట్ లాంటి ఉగ్రవాద సంస్థతో ఆ వ్యక్తికి సంబంధం ఉందని చెప్పడం సరికాదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం.
Read Also: Pulitzer Prize: పులిట్జర్ బహుమతిని అందుకున్న న్యూయార్క్ టైమ్స్, రాయిటర్స్
Also Read
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!