KP Nagarjuna Reddy: వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మార్కాపురం నియోజక వర్గంలోని తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో శాసన సభ్యులు కేపీ నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు పలువురు ప్రజా ప్రతినిదులతో పాటు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. నాలుగన్నర సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వంలో సీఎం జగన్ సమక్షంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించారు అని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం జగన్ ముఖ్యమంత్రిగా ఉంటూ మన ఆత్మగౌరవాన్ని పెంచారు.. ఈ నాలుగున్నర సంవత్సరాల్లో పేద ప్రజల ఆత్మగౌరవం పెంచిన నాయకుడు సీఎం జగన్ మాత్రమే అని కేపీ నాగార్జున రెడ్డి తెలిపారు.
Read Also: North Korea: సైనిక గూఢచార ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఉత్తర కొరియా.. రష్యా సాయం.?
Also Read
- Low Rice Price: తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు.. రేపటి నుంచే అందుబాటులోకి...
- Ajit Doval: స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదు.. జెన్-జీపై అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు
- CWG 2026: కామన్వెల్త్లో ఇండియాకు మరో స్వర్ణ పతకం.. బాక్సింగ్ విభాగంలో పవర్ చూపించిన ‘ప్రీతి పవార్’..
- Local Elections In AP: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్.. ఆగస్టు 6న సమావేశం..
ఇక, కలుజువ్వలపాడు సచివాలయం పరిధిలో 14 వందల ఇళ్లు ఉన్నాయని ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి తెలిపారు. ఈ 14 వందల ఇళ్లకు 8, 652 సంక్షేమ పథకాలు ఇస్తున్నామన్నారు. ఇప్పటి వరకు సచివాలయ సిబ్బంది ఇప్పటి వరకు 1393 ఇళ్లకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారు.. 7 ఇళ్లు మినహా అందరికీ సంక్షేమ పథకాలు వస్తున్నాయి.. దాదాపు 98 శాతం మన ప్రభుత్వ నిధులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. నాకు తెలిసి.. ఏపీలో ప్రజలకు సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవు అని ఎమ్మెల్యే కేపీ అన్నారు.
Read Also: ODI World Cup 2027: ముగిసిన 2023 వరల్డ్ కప్.. తర్వాతి ప్రపంచకప్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..!
మీకు సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం జగన్ ను మరోసారి అధికారంలోకి వచ్చేలా ఆశీర్వధించాలని మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి కోరారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుంది.. గత నాలుగున్నర సంవత్సరాలుగా నేను కూడా అందరికి అందుబాటులో ఉన్నాను.. మార్కాపురంలో అభివృద్ది్కి నా వంతు కృషి చేశాను అని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి పనిలో ప్రభుత్వం తోడ్పుతో ప్రజలకు నిరంతరం సేవ చేసుకునే భాగ్యం నాకు దక్కింది అని కేపీ నాగార్జున రెడ్డి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Low Rice Price: తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు.. రేపటి నుంచే అందుబాటులోకి…
-
Ajit Doval: స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదు.. జెన్-జీపై అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు
-
CWG 2026: కామన్వెల్త్లో ఇండియాకు మరో స్వర్ణ పతకం.. బాక్సింగ్ విభాగంలో పవర్ చూపించిన ‘ప్రీతి పవార్’..
-
Tollywood : తెలుగు సినిమా ఇండస్ట్రీ ఊపిరి పోసుకుంటుందా?
-
SRSP Project Update: ఎస్సారెస్పీపై ఉత్తమ్ కీలక ప్రకటన.. రైతులకు గుడ్న్యూస్.?
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!