KP Krishnamohan Reddy: వైసీపీ నాయకులపై దుష్ప్రచారం తగదు: కృష్ణమోహన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Markapuram MLA brother KP Krishnamohan Reddy Slams TDP Leaders: మార్కాపురం టీడీపీ నేతల భూదందాలు బయటపెట్టడంతో పాటు వారి ఆదాయానికి గండి కొట్టాననే ఉద్దేశంతో తమపై, వైసీపీ నాయకులపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కేపి నాగార్జునరెడ్డి సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ఈ దుష్ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. తమపై తప్పుడు ఆరోపణలు చేయిస్తూ.. రాజకీయ లబ్ది పొందేందుకు కుట్రలు చేస్తున్నారని కృష్ణమోహన్ రెడ్డి ఆరోపించారు.
గత రెండు రోజులుగా టీడీపీ నేతల భూకబ్జాలు బయటపడటంతో ప్రజల దృష్టిని మరల్చేందుకు తమపై దుష్ప్రచారం చేస్తున్నారు అని కృష్ణమోహన్ రెడ్డి ఆరోపించారు. వారికి అనుకూలమైన వ్యక్తులను ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి పంపించి.. తమపై తప్పుడు ఆరోపణలు చేయిస్తూ రాజకీయ లబ్ది పొందేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. ఇలాంటి ఛీప్ ట్రిక్స్ ప్రజలు అస్సలు పట్టించుకోరని, వాస్తవాలేమిటో అందరికీ తెలుసన్నారు.
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ప్రజల్లో తగ్గిపోతున్న తమ రాజకీయ ప్రభావాన్ని కాపాడుకునేందుకు టీడీపీ నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదని ఎమ్మెల్యే కేపి సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి హితవు పలికారు. ప్రజలకు మంచి చేస్తే వారు గుర్తుపెట్టుకుంటారని, తప్పుడు ఆరోపణలు చేయిస్తూ ప్రజల్లో ఉండాలనుకుంటే తగిన సమయంలో ఖశ్చితంగా బుద్ధిచెబుతారని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!