Mandakrishna Madiga : కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసే పార్టీ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసే పార్టీ అని, కాంగ్రెస్ నాయకులని మాదిగ పల్లెలోనికి రానివ్వదు అని నేను మాదిగ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న అన్నారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ. ఇవాళ ఆయన హనుమకొండ జిల్లా హరిత హోటల్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ నుండి రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ నాయకులు ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు కోల్పోయారన్నారు. వరంగల్ లో ఎక్కువ శాంతం మాదిగలు ఉన్న మాదిగలను అణిచివేస్తున్నారన్నారు మందకృష్ణ. కడియం శ్రీహరి కూతురికి సీట్ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఓటు అడిగే హక్కు కోల్పోయిందన్నారు మందకృష్ణ.
అంతేకాకుండా..’40 ఎడ్ల రాజకీయ జీవితo అని గొప్ప గా చెప్పుకునే కడియం శ్రీహరి ఇలాంటి చేర్యాల వల్ల తాను ఎంతటి అవకాశ వాదో ప్రజలు గుర్తుపెట్టుకోవాలి.. ముగ్గురు మాదిగ బిడ్డలకు తీరని ద్రోహం చేసింది కడియం శ్రీహరి… రాజన్న,దయాకర్ , ఆరూరి రమేష్ కి అన్యాయం చేసాడు కడియం శ్రీహరి… సిట్టింగ్ ఎంపీకి కూడా సిట్ ఇవ్వకుండా,రాకుండా లాక్కున్నాడు… వరంగల్ లోనే టికెట్ తెచ్చుకొని మాదిగలకు అన్యాయం చేసిన కడియం శ్రీహరి.. ఇప్పుడు మళ్ళీ ప్లేట్ మర్చి తన కూతురుతో రాజకీయలు చేస్తున్నాడు… కాంగ్రెస్ లో చేరి ఎంపీ గా అవుతాం అనుకున్న మాదిగ బిడ్డలకి అన్యాయం చేసాడు… కడియం శ్రీహరి నీ చూస్తే…ఊసరవెల్లిలు కూడా సిగ్గుతో తలదించుకుంటాయి..
Also Read
- Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
- IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
- OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
- OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
కడియం శ్రీహరి ఎంతటి అవకాశవాదో , స్వార్ధపరుడో తాను చేస్తున్న పనులవాళ్ళ తెలుస్తుంది.. గో బ్యాక్ నినాదాలు మాదిగ పల్లెలలో ఇవ్వాలని ఈ సందర్బంగా తెలుపుతున్న.. కడియం శ్రీ హరి నీ, వారి కూతురిని పల్లెలోకి రానివ్వకూడా చూడాలి.. దొమ్మటి సాంబయ్య కి కూడా అన్యాయం చేసాడు, ఇప్పుడు అతనీ జీవితం ఆగం చేసాడు… ఘన్పూర్ ఇందిరా కాంగ్రేస్ నుండి చాలా సార్లు పోటీ చేసి ఓడిపోయింది. కానీ కడియం శ్రీహరి కూతురికి కాంగ్రేస్ లో సభ్యత్వం కూడా లేదు ఆమెకు ఇప్పించి, ఒక మహిళా కూడా అన్యాయం చేసాడు కడియం శ్రీహరి.. మాదిగలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కి, బీ ఆర్ ఎస్ పార్టీ కి ఒట్టు వేయద్దు అని ఈ సందర్బంగా తెలియజేస్తున్న..’ అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!