Mandakrishna Madiga : తెలంగాణ ఏర్పాటులో రేవంత్ పాత్ర చెప్పలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రం సాధించి దశాబ్ది ఉత్సవాలు కాదు కాంగ్రెస్ ఉత్సవాలు ను తలపించిందన్నారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ. ఇవాళ ఆయన హనుమకొండ జిల్లా పల్లా రవీందర్ రెడ్డి హల్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు లో రేవంత్ పాత్ర చెప్పలేదని, ఉద్యమంలో పాల్గొనని వాళ్లు ఉత్సవo చేస్తే ఎలా ఉంటుందో అది కొరవడిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సిఎం రేవంత్ ఏమాత్రం సంబంధం లేదని, రాష్ట్ర ఏర్పాటు లో ముగ్గురు మహిళల పేరు సోనియా గాంధీ, సుస్మిత స్వరాజ్, మీరా కుమారి పాత్ర మరువలేనిది అన్న సిఎం సోనియా గాంధీ కోసం వెళ్ళినట్టే సుస్మిత స్వరాజ్ ఇంటికి ఎందుకు పోలేదని మందకృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ చరిత్రలో ఏ స్పీకర్ చేయని విధంగా మీరా కుమారి వ్యవహారించారు కాబట్టే తెలంగాణ ఏర్పాటు సాధ్యమని, తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టిన శుశిల్ కుమార్ షిండే, మీరా కుమారి ని అవమానించే, తెలంగాణ గీతం అంశంలో కేసీఆర్ పదేండ్లు పొరపాటు చేసిండన్నారు. పదమూడు చరణాలలో మూడు మాత్రమే పెట్టి రేవంత్ రెడ్డి కూడా పొరపాటు చేసిండని, సారం, సందేశం, స్ఫూర్తి లేకుండా చేసి నైతికంగా చెప్పిండన్నారు. జాతీయ గీతం మాదిరే తెలంగాణ గీతం ఉంటుందని భావించామని, అందే శ్రీ రాసిన పాట యావత్ తెలంగాణ ఊర్రుతలుగించిందన్నారు.
అంతేకాకుండా.. ‘పది చరణాలు తొలగించిందుకు అందే శ్రీ కన్నీలు పెట్టుకోవాలి… భావ దారిద్రానికి నిదర్శనం. కొమురం భీమ్, పండుగ సాయన్నా, సర్వయ్ పాపన్న, కంచర్ల గోపన్న వంటి పోరాట యోధుల పేర్లు తొలగించిన పాట ను సితక్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఎట్ల ఏమోదించినారు. అందే శ్రీ రాసిన.. నిన్న ప్రభుత్వం గుర్తించిన పాటను తెలంగాణ సమాజం గుర్తించం. అందే శ్రీ రాసిన పాట లో రెడ్డి సామాజిక వర్గం పేర్లు లేనట్టు ఉన్నాయ్ అందుకే బహుజన పేర్లు తొలగించినారు. పోరాట స్ఫూర్తి ని నిద్రబుచ్చే పాట నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం తెలిపి… తెలంగాణ సమాజం ను నిద్ర పుచ్చేలా కుట్రలు చేస్తున్నారు… ఉద్యమ కాలం నాటి పాట ను అన్నీ పార్టీ లను ఏమోదించే విధంగా కృషి చేస్తా… బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు తో ప్రకటన చేయిస్తా. కేసీఆర్ ను కల్సి ఆయనతోనూ ప్రకటన చేయిస్తా… రాజకీయ, కుల, మతాలకు అతీతంగా సదస్సు ఏర్పాటు చేస్త.. కళాతోరణం ను ఎందుకు తొలగించాలని చూస్తున్నారు. సమ్మక్క, సారలక్క లను చంపింది కాకతీయులు అయితే ఇంద్రవెళ్లి లో చప్పింది కాంగ్రెస్ కాదా… తెలంగాణ అమరుల చావుకు కారకులు సోనియా గాంధీ కాదా… 369మందిని పోలీస్ ల ద్వారా చంపింది కాసు బ్రాహ్మనంద రెడ్డి… కాంగ్రెస్ ప్రభుత్వం కే బీ ఆర్ పార్క్ ఎందుకు.. 2014 వరకు దాదాపు 1200 మృతి కి కారకులు’ అని ఆయన అన్నారు.
Also Read
- వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
- Tamil Nadu Politics: సీఎం విజయ్ సైలెంట్ ఆపరేషన్..మేజిక్ ఫిగర్పై ‘టీవీకే’ కన్ను.. కాంగ్రెస్కు తప్పని టెన్షన్!
- AIADMK Crisis: తమిళనాడులో రాజకీయ ఉత్కంఠ.. అన్నాడీఎంకేలో మళ్లీ సంక్షోభం.. ఈపీఎస్కు డెడ్లైన్..!
- Stock Market: ఢిల్లీ కంటే తక్కువ జనాభా.. కానీ స్టాక్ మార్కెట్లో భారత్నే వెనక్కి నెట్టి ఈ చిన్న దేశం..
తాజావార్తలు
-
Riyan Parag-Vaibhav: మేమేమైనా ఫిల్మ్ స్టార్స్ హా.. ఫోటోగ్రాఫర్లకు షాక్ ఇచ్చిన రియాన్ పరాగ్!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Maa Inti Bangaram:స్టేజ్పైనే సమంతకు ప్రపోజ్ చేసిన అభిమాని..
-
Tamil Nadu Politics: సీఎం విజయ్ సైలెంట్ ఆపరేషన్..మేజిక్ ఫిగర్పై ‘టీవీకే’ కన్ను.. కాంగ్రెస్కు తప్పని టెన్షన్!
-
Devara : రిలీజ్ అయిన రెండేళ్లకు దేవర శాటిలైట్ రైట్స్ డీల్ క్లోజ్
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!