Nashik : గాఢ నిద్రలో కొడుకు.. తెల్లారేసరికి శవాలైన తల్లిదండ్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nashik : భార్యాభర్తల అనుబంధం ఊరగాయ లాంటిది. ఊరగాయ ఎలాగైతే పుల్లగా.. కారంగా ఉంటుందో కాపురం కూడా అలాగే ఉంటుంది. కాపురంలో చిన్నపాటి ఘర్షణ, గొడవలు సర్వ సాధారణం. కానీ కొన్ని కొన్ని సార్లు చిన్న తగాదా కూడా విషాదకరం అవుతుంది. అలా ఓ భర్త తీసుకున్న నిర్ణయం ఓ కొడుకుకు తల్లిని దూరం చేసింది. ఈ విషాదకరమైన ఘటన నాసిక్లో జరిగింది. అప్పటివరకు ఆనందంతో వెల్లివిరిసిన ఇళ్లు ఇప్పుడు బోసి పోయింది.
Read Also:Chandrababu: చంద్రబాబుతో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, లోకేష్ ములాఖత్
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
నాసిక్ సమీపంలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. అక్కడ ఓ బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాడు. అయితే తెల్లవారుజామున లేచి బయటకు రాగానే అక్కడ చూసిన దృశ్యం చూసి షాక్ అయ్యాడు. అతని తల్లి నేలపై శవమై కనిపించగా, అతని తండ్రి ఉరివేసుకున్నాడు. ఈ షాకింగ్ సంఘటన నాసిక్లోని అద్గావ్ శివారాలోని తుల్జాభవాని రోహౌస్లో జరగింది. మృతులను విశాల్ ఘోర్పడే, ధనశ్రీ ఘోర్పడేగా గుర్తించారు. అనైతిక సంబంధం ఉందనే అనుమానంతో హత్య జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ హత్య రెండో లేదా మూడో వ్యక్తి చేయలేదని, భర్త విశాల్ చేసిన హత్య అని అర్థమవుతోంది.
Read Also:BR Ambedkar: “అంబేద్కర్ టైపిస్ట్, ప్రూఫ్ రీడర్”.. వీహెచ్పీ మాజీ నేత అరెస్ట్..
పెళ్లయినప్పటి నుంచి ధనశ్రీ పాత్రపై విశాల్కు అనుమానం. ఈ విషయంలోనే వారి మధ్య చాలాసార్లు గొడవలు జరిగేవి. ఘటన జరిగిన రోజు కూడా వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఆఖరికి విశాల్ కి చాలా కోపం వచ్చింది. కొడుకు నిద్రిస్తున్న సమయంలో విశాల్ తీవ్ర ఆవేశానికి లోనైన ధనశ్రీ భార్యను తలపై బాది చంపేశాడు. అనంతరం తన జీవితాన్ని కూడా ముగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. గదిలోకి వెళ్లి తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. ఈ కేసులో అడ్గావ్ పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?