Mamata Benerjee: 2024 సార్వత్రిక ఎన్నికలు.. పొత్తులు లేకుండానే టీఎంసీ పోటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Benerjee: త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు, సాగర్దిఘి ఉపఎన్నికల్లో విజయం సాధించలేకపోయిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. తమ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పొత్తు లేకుండా పోటీ చేస్తుందని చెప్పారు. సాగర్దిఘి ఉప ఎన్నికలో తమ పార్టీ ఓటమికి కాంగ్రెస్, బీజేపీల మధ్య ఏర్పడిన అనైతిక పొత్తు కారణమని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. తాము ఏ ఇతర రాజకీయ పార్టీలతో కలసి వెళ్లబోమని, ప్రజల మద్దతుతో ఒంటరిగా పోరాడతామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికలలో పొత్తు పెట్టుకునే అవకాశాలపై మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు.
2024లో తృణమూల్ ప్రజలతో పొత్తుకు వెళ్తామని.. ఇతర రాజకీయ పార్టీలతో వెళ్లమన్నారు. ప్రజల మద్దతుతో ఒంటరి పోరాటం చేస్తామని, బీజేపీని ఓడించాలనుకునే వారు మాకు ఓటేస్తారని తాను నమ్ముతున్నట్లు మమత బెనర్జీ వెల్లడించారు. సాగర్దిఘి ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయం,త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం జరిగిన బీజేపీ విజయాన్ని ప్రస్తావిస్తూ, సీపీఐ(ఎం) లేదా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారు బీజేపీకి ఓటు వేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు.
Also Read
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
Read Also: US Warns China: బీజింగ్ రష్యాకు ఆయుధాలు సరఫరా చేస్తే.. చైనాకు అమెరికా హెచ్చరిక
సాగర్దిఘి ఉపఎన్నికలో తమ పార్టీ ఓటమికి కాంగ్రెస్ బీజేపీతో జతకట్టేందుకు ప్రయత్నిస్తున్న ‘అనైతిక పొత్తు’ కారణమని మమతా బెనర్జీ అన్నారు. ఆ ఉపఎన్నికలో మా ఓటమికి తాను ఎవరినీ నిందించనన్నారు. కానీ కాంగ్రెస్, బీజేపీల అనైతిక పొత్తును తీవ్రంగా ఖండిస్తున్నామని మమతా బెనర్జీ అన్నారు.బీజేపీ ఓట్ల శాతాన్ని లెక్కిస్తే, ఈసారి వారు తమ ఓటును కాంగ్రెస్ పార్టీకి బదిలీ చేశారు. కాబట్టి కాంగ్రెస్కు కాంగ్రెస్-సీపీఎం కలయికతో పాటు బీజేపీ ఓట్లను బదిలీ చేసిందని మమత బెనర్జీ ఆరోపించారు.
తాజావార్తలు
-
Ranabaali : ‘రణబాలి’ వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్పై కీలక వ్యాఖ్యలు
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
8849 Tank 5: ప్రొజెక్టర్తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్ప్లే
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాషా’ నుంచి బిగ్ అప్డేట్!
-
Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!