India- Maldives Row: మాల్దీవులకు తగ్గిన పర్యాటకుల సంఖ్య.. ఇబ్బందుల్లో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lakshadweep: భారత ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రుల అభ్యంతరకర వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ కామెంట్స్ పై భారత్ నిరసన వ్యక్తం చేయగా.. ఇతర దేశాలు కూడా భారత్కు మద్దతు తెలిపాయి. ఇదిలా ఉంటే, భారత ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు కూడా మాల్దీవులపై తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాల్దీవులను సందర్శించే బదులు లక్షద్వీప్కు వెళ్లాలని ప్రజలు చర్చించుకుంటున్నారు. దీంతో పాటు మాల్దీవులను బహిష్కరించడం కూడా ట్రెండింగ్ అవుతుంది. అనేక విదేశీ టూర్ బుకింగ్ ఏజెన్సీలు కూడా మాల్దీవుల ప్యాకేజీలను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి.
Read Also: Nifty At Alltime High : ఉత్సాహంగా ఐటీ షేర్లు.. ఆల్ టైం హైని టచ్ చేసిన నిఫ్టీ
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
ఇక, భారత్తో వివాదం ముదిరిన తర్వాత మాల్దీవులకు వచ్చే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గింది. భారత్ లోనే వందలాది మంది తమ పర్యటనలను క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో పాటు మేక్ మై ట్రిప్, ఈజ్ మై ట్రిప్ మాల్దీవుల బుకింగ్లను రద్దు చేశాయి. అయితే, మాల్దీవులకు భారతదేశం రెండవ అతిపెద్ద పర్యాటక మార్కెట్.. భారతీయ పర్యాటకులు పెద్ద సంఖ్యలో మాల్దీవులను సందర్శిస్తారు. ఇటీవలి కాలంలో మాల్దీవులకు పర్యాటకుల రాకపోకలకు భారతదేశం స్థిరమైన సహకారాన్ని అందిస్తోంది. ఇది అత్యంత ఇష్టమైన హాలిడే గమ్యస్థానాలలో ఒకటిగా నిలిచింది.
Read Also: YV Subba Reddy: 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యం.. అందుకే మార్పులు..
కానీ, మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. అధికారిక డేటా ప్రకారం 2023 మొదటి 11 నెలల్లో మాల్దీవులకు వచ్చే పర్యాటకులలో భారతదేశం రెండవ అతిపెద్ద వనరుగా నిలిచింది. ఈ కాలంలో 1, 83,371 మంది పర్యాటకులు మాల్దీవులను సందర్శించారు. భారతదేశం నుంచి పర్యాటకులు మాల్దీవులకు వెళ్లకపోవడం ఆ దేశానికి పెద్ద నష్టం వాటిల్లింది. ఇటీవల, పెద్ద సంఖ్యలో భారతీయులు మాల్దీవులను బహిష్కరించి.. లక్షద్వీప్కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!