Madya Pradesh: పీచు మిఠాయితో ఎనిమిదేళ్ల బాలికకు ఎర.. ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం
- మధ్యప్రదేశ్లోని బింద్ జిల్లాలో దారుణ ఘటన
- ఎనిమిదేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారం
- బాలికకు పీచు మిఠాయి ఇస్తానని ఆశ చూపిన నిందితుడు
- ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు తల్లి బాలిక తల్లి
- నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భింద్ జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు పీచు మిఠాయి ఇస్తానని ఆశ చూపి దారుణానికి ఒడిగట్టాడు. నిందితుడు ఓ కిరాణం షాపును నడుపతున్నాడు. కాగా.. ఈ ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
Read Also: Delhi: ముసుగులు ధరించుకుని వచ్చి ఓ కుటుంబంపై కర్రలు, రాడ్లతో దాడి..
Also Read
- Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ 'మావిగన్ వర్సెస్ అమరావతి'.. వైఎస్ జగన్ సవాల్..
- Online House Hunting Scams: ఆన్లైన్లో ఇల్లు వెతుకుతున్నారా..? ఆకర్షణీయమైన ఫొటోల వెనుక దాగి ఉన్న మోసాలను గుర్తించండి..!
- How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
- YS Jagan: సాయికృష్ణ కేసులో కవర్అప్ జరిగిందా? జగన్ సంచలన ఆరోపణలు
ఈ ఘటన జిల్లాలోని గోహద్ పట్టణంలో శనివారం (ఆగస్టు 10) రాత్రి జరిగింది. కాగా.. ఆదివారం (ఆగస్టు 11) ఈ ఘటనపై కేసు నమోదైందని పోలీసు సూపరింటెండెంట్ అసిత్ యాదవ్ తెలిపారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు.. నిందితుడు బాలికకు పీచు మిఠాయి ఇస్తానని ఆశ చూపించాడని.. ఆ తర్వాత తన కూతురిని తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని తల్లి పోలీసులకు తెలిపింది. అంతేకాకుండా.. అత్యాచారం చేసిన తర్వాత బాలికకు నిందితుడు రూ.20 ఇచ్చాడు.
Read Also: Stock market: హిండెన్బర్గ్ నివేదిక ఎఫెక్ట్.. ఫ్లాట్గా ముగిసిన సూచీలు
ఆ డబ్బులు తీసుకుని ఇంటికి వచ్చిన బాలిక.. అనుమానంతో తల్లి డబ్బులు ఎక్కడివని అడగగా ఆ బాలిక జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. అనంతరం తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్), లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ ‘మావిగన్ వర్సెస్ అమరావతి’.. వైఎస్ జగన్ సవాల్..
-
Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
-
Explainer: బంగారం మనది.. బిజినెస్ వాళ్లది.. ఆసియాలో గోల్డ్ హబ్గా సింగపూర్ ఎలా మారింది?
-
Fake Currency: ఎంఎన్ సీ కంపెనీలో జాబ్.. ఏడాదికి రూ.42 లక్షల శాలరీ.. హోటల్ లో ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తున్న టెకీ..
-
IND vs ENG 2026: ఇంగ్లండ్, భారత్ టీ20 సిరీస్.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్స్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..