Madhu Yaskhi : రేవంత్ వ్యాఖ్యలు అధికార పార్టీ వక్రీకరిస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో నిర్వహించిన తానా సభలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతులకు ఉచిత్ విద్యుత్పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను అధికార పార్టీ వక్రీకరిస్తుందని ఆరోపించారు. కేటీఆర్.. రేవంత్ మాటలు వక్రీకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉచిత కరెంట్ పై వెకిలి మాటలు మాట్లాడింది టీడీపీ అని, అప్పుడు కేసీఆర్.. బాబు పక్కనే ఉన్నాడన్నారు. వైఎస్ ఉచిత కరెంట్ ఇస్తాం అని…అమలు చేశారని గుర్తు చేశారు. బకాయిలు కూడా 1,250 కోట్లు మాఫీ చేశారన్నారు.
Also Read : Kodali Nani Health Condition: తనకు అనారోగ్యంపై క్లారిటీ ఇచ్చిన కొడాలి నాని..
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
ఎలాంటి ఒత్తిడికి లొంగ కుండా ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ అని ఆయన అన్నారు. అంతేకాకుండా.. తమ్ముడు కేటీఆర్.. 24 గంటల పేరుతో కొన్న విద్యుత్ ఎంత… మీరు నొక్కింది ఎంత..? అని ఆయన ప్రశ్నించారు. 24 గంటల కరెంట్ పేరుతో దోపిడీ చేస్తోంది మీరు అని ఆయన దుయ్యబట్టారు. రేవంత్ అభియోగం కూడా ఇదేనని ఆయన అన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో జగదీష్ రెడ్డి… హరీష్ రావు ల పాత్ర కూడా ఉందని, రేవంత్ చెప్పింది… ఏంటి అంటే.. రైతులు మోసపోకండి… కేసీఆర్ దోపిడీ విచారిస్తాం అన్నారని మధు యాష్కీ వివరించారు.
Also Read : Kashmira Shah: 14 సార్లు నా భర్తతో ట్రై చేశా.. చివరికి ఆ స్టార్ హీరో వలనే తల్లిగా మారాను
రాహు కాలం ఉండేది రెండు గంటలు.. రావు ప్రభుత్వం రెండు విడతలేనని, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే మధు యాష్కీ ఉద్ఘాటించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్లు… సబ్ స్టేషన్ ల ముందు ఆందోళన చేపట్టండి కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు మధు యాష్కీ. అప్పుడు అసలు కరెంట్ ఎంత ఇస్తున్నారో బయట పడుతుందన్నారు. ఎన్నికలు వస్తున్నాయని.. కేటీఆర్ మాటలు వక్రీకరించి లబ్ది పొందాలని చూస్తున్నారన్నారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?