Land Issue : గత ప్రభుత్వం ఇచ్చిన భూమి కబ్జా.. బాధితుల ఆందోళన
గత ప్రభుత్వాలు తమకు కేటాయించిన ఇళ్ల స్థలాను కబ్జా చేసి దానిని అక్రమించేందుకు జేసీబీల సహయంతో చదును చేసేందుకు వస్తున్నారని.. వెంటనే దానిని అపాలని గ్రామస్తులు ఎమ్మార్వో కార్యాలయం ముందు అందోళనకు దిగారు. గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన ప్రభుత్వ భూమిలో అక్రమ పత్రాలు సృష్టించి కబ్జా చేస్తున్నారని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సుల్తాన్ పల్లి గ్రామంలో ఘటన జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… సుల్తాన్ పల్లి గ్రామంలో సర్వే నంబర్ 129 మరియు 142 లో ఉన్న 25 ఎకరాల 10 గుంటల ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు దొంగ పత్రాలు సృష్టించి కబ్జా చేశారంటూ గ్రామస్తుల అందోళనకు చేశారు.
Also Read : Gannavaram Incident: గన్నవరం ఘటన.. రెచ్చగొట్టింది ఎవరు?
Also Read
- Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్కు కలిసొచ్చింది ఇదే...
- MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
- Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
- Chairmans Desk : ఐదు రాష్ట్రాల ఎన్నికలు పొలిటికల్ ట్రెండ్ మార్చయా? రాజకీయాలు అంటే యుద్ధాలేనా ?
సర్వే నెంబర్ 129లో 16 ఎకరాల 24 గంటలు, సర్వేనెంబర్ 142 లో 8 ఎకరాల 26 గుంటల భూమి ఉంది. అయితే 2007 కాంగ్రెస్ హయాంలో 84 మందికి 60 గజాల చొప్పున ఇదే భూమిలో పట్టాలు మంజూరు చేశారు. కొందరు నాయకులు అధికారులతో కుమ్మక్కై పేద ప్రజలకు అందాల్సిన భూములను అక్రమంగా కాజేస్తున్నారని స్థానికుల ఆరోపణ చేశారు.
Also Read : Stray Dog : కుక్కలే కాదు.. కుక్కల ప్రేమికులు కూడా కరుస్తున్నారు జాగ్రత్త..
దీనిపై గ్రామస్తులు శంషాబాద్ ఎమ్మార్వో కు ఫిర్యాదు చేశారు. అలాగే ఆర్డీవోకు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. దీనిపై ఎమ్మార్వో స్పందిస్తూ.. సమస్యను ఆర్డీవో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లానని ప్రస్తుతం అట్టి భూమిలో ఏలాంటి పనులు చేయనివ్వమని అన్నారు. పై ఆధికారుల అదేశాల అనంతరం చర్యలు చేపడతామని తెలిపారు.
తాజావార్తలు
-
Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్కు కలిసొచ్చింది ఇదే…
-
Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
-
MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
-
Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
-
Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!