Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Land Kabza With Fake Documents

Land Issue : గత ప్రభుత్వం ఇచ్చిన భూమి కబ్జా.. బాధితుల ఆందోళన

Published Date :February 22, 2023 , 6:09 pm
By Gogikar Sai Krishna
Land Issue : గత ప్రభుత్వం ఇచ్చిన భూమి కబ్జా.. బాధితుల ఆందోళన
  • Follow Us :
  • google news
  • dailyhunt

గత ప్రభుత్వాలు తమకు కేటాయించిన ఇళ్ల స్థలాను కబ్జా చేసి దానిని అక్రమించేందుకు జేసీబీల సహయంతో చదును చేసేందుకు వస్తున్నారని.. వెంటనే దానిని అపాలని గ్రామస్తులు ఎమ్మార్వో కార్యాలయం ముందు అందోళనకు దిగారు. గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన ప్రభుత్వ భూమిలో అక్రమ పత్రాలు సృష్టించి కబ్జా చేస్తున్నారని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సుల్తాన్ పల్లి గ్రామంలో ఘటన జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… సుల్తాన్ పల్లి గ్రామంలో సర్వే నంబర్ 129 మరియు 142 లో ఉన్న 25 ఎకరాల 10 గుంటల ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు దొంగ పత్రాలు సృష్టించి కబ్జా చేశారంటూ గ్రామస్తుల అందోళనకు చేశారు.

Also Read : Gannavaram Incident: గన్నవరం ఘటన.. రెచ్చగొట్టింది ఎవరు?

సర్వే నెంబర్ 129లో 16 ఎకరాల 24 గంటలు, సర్వేనెంబర్ 142 లో 8 ఎకరాల 26 గుంటల భూమి ఉంది. అయితే 2007 కాంగ్రెస్ హయాంలో 84 మందికి 60 గజాల చొప్పున ఇదే భూమిలో పట్టాలు మంజూరు చేశారు. కొందరు నాయకులు అధికారులతో కుమ్మక్కై పేద ప్రజలకు అందాల్సిన భూములను అక్రమంగా కాజేస్తున్నారని స్థానికుల‌ ఆరోపణ చేశారు.

Also Read : Stray Dog : కుక్కలే కాదు.. కుక్కల ప్రేమికులు కూడా కరుస్తున్నారు జాగ్రత్త..

దీనిపై గ్రామస్తులు శంషాబాద్ ఎమ్మార్వో కు ఫిర్యాదు చేశారు. అలాగే ఆర్డీవోకు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. దీనిపై ఎమ్మార్వో స్పందిస్తూ.. సమస్యను ఆర్డీవో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లానని ప్రస్తుతం అట్టి భూమిలో ఏలాంటి పనులు చేయనివ్వమని అన్నారు.‌ పై ఆధికారుల అదేశాల అనంతరం చర్యలు చేపడతామని తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • land kabza
  • latest news
  • protest for land
  • telugu news

తాజావార్తలు

  • Off The Record: ఆ ఉమ్మడి జిల్లాల్లో తగ్గిన జనసేన జోష్..!

  • Strait of Hormuz: హర్మూజ్‌ జలసంధిని మూసేసిన ఇరాన్.. ఆయిల్ ధరలు స్కైరాకెట్.. ఈ జలసంధి ఎందుకు ముఖ్యం?

  • Rai Rai Raa Raa : రయ్ రయ్ రా రా అదిరిందిగా!

  • Netanyahu: మానవాళిని బెదిరించాలని చూసింది.. అంతమైంది.. ఇరాన్‌పై నెతన్యాహు హాట్ కామెంట్స్

  • Ugadi Mahotsavam 2026: శ్రీశైలంలో 16 నుంచి ఉగాది మహోత్సవాలు..

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions