Home
Telangana News
Land Dispute Turns Fatal In Mahabubabad Brothers Murder Sibling Over Property Feud
Mahabubabad: భూమి తగాదా.. అన్నను కత్తితో పొడిచి చంపిన తమ్ముళ్లు..
- మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండల కేంద్రంలో దారుణం
- భూతగాదా విషయంలో అన్నను కత్తితో పొడిచి చంపిన తమ్ముళ్లు
- వ్యవసాయ బావి కాడికి వెళుతుండగా హత్య చేసిన తమ్ముళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. భూమి తగాదా విషయంలో అన్నను తమ్ముళ్లు కత్తితో పొడిచి చంపారు. వల్లపు లింగయ్య అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య కొడుకు అయినా కృష్ణ. మహేష్ , నరేశ్ రెండవ భార్య కొడుకులు. వ్యవసాయ బావి కాడికి వెళుతున్న కృష్ణను మహేష్, సురేశ్ దారి కాచి వెంటపడి కత్తితో పొడిచి కర్రలతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. అడ్డు వచ్చిన తండ్రిపై కూడా కత్తితో దాడి చేశారు. తండ్రిని ఆస్పత్రి కి తరలించారు. ఈ ఘటన జిల్లాలో సంచలంగా మారింది. వీరి మధ్య కొన్నేళ్లుగా ఆస్తి తగాదాలు ఉన్నట్లు తెలుస్తోంది.
READ MORE: Raja Singh: “వాళ్లను గుడిలోకి రానివ్వొద్దు”.. బోనాల నిర్వహకులకు రాజాసింగ్ కీలక సూచనలు..
Also Read
Land Dispute Turns Fatal in Mahabubabad: Brothers Murder Sibling Over Property Feud
తాజావార్తలు
-
Kerala CM Row: కేరళలో ముదిరిన కాంగ్రెస్ పోరు.. రాహుల్, ప్రియాంక గాంధీలకు వార్నింగ్..
-
Modi Cabinets: రైతులకు శుభవార్త.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
-
SuperShe Island: పురుషులు లేని ప్రపంచం.. మహిళలకు మాత్రమే ఎంట్రీ! సూపర్ షీ ఐలాండ్ విశేషాలు ఇవే..
-
Electric Vehicle: EV యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్..
-
SRH: టాప్ 4లో ఏ ఒక్క టీం సేఫ్ కాదు.. సన్ రైజర్స్ ప్లే ఆఫ్ చేరడం ఖాయమన్న మాజీ క్రికెటర్..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!