Raja Singh: “వాళ్లను గుడిలోకి రానివ్వొద్దు”.. బోనాల నిర్వహకులకు రాజాసింగ్ కీలక సూచనలు..
- త్వరలో బోనాల పండుగ
- రాజాసింగ్ కీలక సూచన
- ప్రతీ గుడి దగ్గర ఒక బ్యానర్
- తాగి వస్తే నో ఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలో బోనాల పండుగ రానుంది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గుడి కమిటీ సభ్యులకు కీలక సూచనలు చేశారు. బోనాలు ఉత్సవ కార్యక్రమాల్లో ప్రతి ఒక్క గుడి కమిటీ మెంబర్స్ గుడి బయట ఒక బ్యానర్ పెట్టాలని కోరారు. “మద్యం తాగి మా గుడి లోపట రావద్దు” అని అందులో రాయాలన్నారు.
READ MORE: Chevireddy Bhaskar Reddy: నా అరెస్ట్ అక్రమం.. నోటీసు కూడా ఇవ్వలేదు..
Also Read
- Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
- What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ.. “ప్రతి ఒక్క గుడి దగ్గర ఒక బ్యానర్ పెట్టాలి. బోనాలు అంటే ఆడే బోనాలు కాదు. ఇవాళ మనం చేస్తున్నాం.. 18,19,20 ఏళ్ల పిల్లల దృష్టిలో బోనాలు అంటే తాగాలే.. ఆడాలే.. డ్యాన్స్ చేయాలే అని వాళ్ల మైండ్లో ఫిక్స్ అయింది. దేశ సేవకు ఎప్పుడైనా యువకుల అవసరం పడితే.. గన్ పట్టుకోరా అంటే చేతకాకుండా అవుతుంది. మీ ఫ్యామిలీని కూడా రక్షించుకోలేరు. ప్రస్తుతం అలాంటి పిల్లలు తయారవుతున్నారు. అందుకే.. ఎవరైనా తాగి వస్తే గుడిలోపలికి ఎంట్రీ లేదు అని బ్యానర్ పెట్టాలి. సమాజాన్ని కాపాడే బాధ్యత అందరిపై ఉంది. బోనాలు అంటే మంచిగా వర్షం పడాలి.. పంటలు బాగా పండాలి.. ఎలాంటి రోగాలు వ్యాపించవద్దు అని అమ్మవారికి మనం మొక్కుతాం. ఈ విషయం ఎవరికి తెలియదు. ప్రస్తుతం ఉన్న యువతకు బోనాలు ఎందుకు చేస్తారు? అని అడగండి.. బోనాలు అంటే.. మద్యం, డ్యాన్స్, డీజే అని చెబుతారు. ఇప్పుడు ఉన్న పిల్లలకే ఇది అలవాటు అయితే.. వారికి పుట్టే పిల్లల పరిస్థితి ఏంటి? అందుకే మనందరిపై బాధ్యత ఉంది. సమాజాన్ని , సంస్కృతి కాపాడుకోవాలి. అందుకోసం ఒక్కోక్క బ్యానర్ పెట్టాలి.” అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
AshuReddy Case : అషురెడ్డి కేసులో స్టేకు హైకోర్టు నిరాకరణ.. రంగంలోకి పోలీసులు
-
Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
-
Laila: జ్యోతికకు తెలిస్తే చంపేస్తుంది.. సూర్య పై ఓపెన్ కామెంట్స్ చేసిన లైలా
-
IPL Playoffs: ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో.. వరుసగా ఐదు మ్యాచ్లలో ఐదు అర్ధ సెంచరీలు సాధించిన తొలి భారతీయుడు అతనే..
-
PEDDI North America Bookings : పెద్ది ఓవర్సీస్.. నార్త్ అమెరికా బుకింగ్స్ ఓపెన్.. 30 నిమిషాల్లో ఊచకోత