She MARTS: లఖ్పతి దీదీ నుండి షీ మార్ట్స్, బాలికల హాస్టళ్ల వరకు.. బడ్జెట్ 2026లో మహిళలపై వరాల జల్లు
- 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తంగా రూ. 53.5 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్
- బడ్జెట్ 2026లో మహిళలపై వరాల జల్లు
- లఖ్పతి దీదీ నుండి షీ మార్ట్స్, బాలికల హాస్టళ్ల వరకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంటులో 2026-27 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తంగా రూ. 53.5 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో మహిళలపై వరాల జల్లు కురిపించారు. లఖ్పతి దీదీ పథకం, షీ మార్ట్స్, బాలికల వసతి గృహాల ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. మరి, ఈ బడ్జెట్లో మహిళలకు ఏది ప్రత్యేకంగా ఉందో తెలుసుకుందాం?
Also Read:Budget 1947 vs 2026 Budget: భారత్లో మొట్ట మొదటి కేంద్ర బడ్జెట్ ఎంతో తెలుసా? చూస్తే షాక్ అవుతారు!
Also Read
- Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
- 52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
- Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
లఖ్పతి దీదీ పథకం
కేంద్ర ప్రభుత్వం లఖ్పతి దీదీ పథకాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకం కింద, మహిళా స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందించనున్నారు. దీని వలన వారు ఆర్థిక స్వాతంత్ర్యం సాధించగలుగుతారు. ఈ రుణాలపై మహిళలు ప్రభుత్వ సబ్సిడీలను కూడా పొందుతారు.
‘షీ మార్ట్స్’
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన లఖ్పతి దీదీ పథకం విజయవంతం అయిన తర్వాత, ఆర్థిక మంత్రి “షీ మార్ట్స్” ప్రకటించారు. ఈ మార్ట్స్ స్వయం సహాయక వ్యవస్థాపకులచే నిర్వహించనున్నారు. రిటైల్ అవుట్లెట్లుగా పనిచేస్తాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కొత్త పథకం మహిళా వ్యవస్థాపకులకు పెద్ద మార్కెట్ను అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద, మహిళలు తమ సొంత బ్రాండ్లను సృష్టించుకోవడమే కాకుండా గణనీయమైన లాభాలను కూడా ఆర్జించొచ్చు. ఇది స్థానిక స్వయం సహాయక బృందాలను కూడా బలోపేతం చేస్తుంది.
Also Read:Customs Duty: కస్టమ్స్ డ్యూటీ మినహాయింపులతో తక్కువ ధరకే మొబైల్ ఫోన్ బ్యాటరీలు, ఈవీలు..
బాలికల వసతి గృహం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా బడ్జెట్లో మహిళా విద్యార్థులకు ఒక ముఖ్యమైన బహుమతిని ఇచ్చారు. ప్రతి జిల్లాలో బాలికల హాస్టళ్లను ప్రారంభిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. దేశవ్యాప్తంగా 700 కి పైగా జిల్లాల్లో బాలికల హాస్టళ్లకు పునాది రాయి వేయనున్నారు.
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!