She MARTS: లఖ్పతి దీదీ నుండి షీ మార్ట్స్, బాలికల హాస్టళ్ల వరకు.. బడ్జెట్ 2026లో మహిళలపై వరాల జల్లు
- 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తంగా రూ. 53.5 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్
- బడ్జెట్ 2026లో మహిళలపై వరాల జల్లు
- లఖ్పతి దీదీ నుండి షీ మార్ట్స్, బాలికల హాస్టళ్ల వరకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంటులో 2026-27 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తంగా రూ. 53.5 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో మహిళలపై వరాల జల్లు కురిపించారు. లఖ్పతి దీదీ పథకం, షీ మార్ట్స్, బాలికల వసతి గృహాల ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. మరి, ఈ బడ్జెట్లో మహిళలకు ఏది ప్రత్యేకంగా ఉందో తెలుసుకుందాం?
Also Read:Budget 1947 vs 2026 Budget: భారత్లో మొట్ట మొదటి కేంద్ర బడ్జెట్ ఎంతో తెలుసా? చూస్తే షాక్ అవుతారు!
Also Read
- ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
- Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
- TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
- నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
లఖ్పతి దీదీ పథకం
కేంద్ర ప్రభుత్వం లఖ్పతి దీదీ పథకాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకం కింద, మహిళా స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందించనున్నారు. దీని వలన వారు ఆర్థిక స్వాతంత్ర్యం సాధించగలుగుతారు. ఈ రుణాలపై మహిళలు ప్రభుత్వ సబ్సిడీలను కూడా పొందుతారు.
‘షీ మార్ట్స్’
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన లఖ్పతి దీదీ పథకం విజయవంతం అయిన తర్వాత, ఆర్థిక మంత్రి “షీ మార్ట్స్” ప్రకటించారు. ఈ మార్ట్స్ స్వయం సహాయక వ్యవస్థాపకులచే నిర్వహించనున్నారు. రిటైల్ అవుట్లెట్లుగా పనిచేస్తాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కొత్త పథకం మహిళా వ్యవస్థాపకులకు పెద్ద మార్కెట్ను అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద, మహిళలు తమ సొంత బ్రాండ్లను సృష్టించుకోవడమే కాకుండా గణనీయమైన లాభాలను కూడా ఆర్జించొచ్చు. ఇది స్థానిక స్వయం సహాయక బృందాలను కూడా బలోపేతం చేస్తుంది.
Also Read:Customs Duty: కస్టమ్స్ డ్యూటీ మినహాయింపులతో తక్కువ ధరకే మొబైల్ ఫోన్ బ్యాటరీలు, ఈవీలు..
బాలికల వసతి గృహం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా బడ్జెట్లో మహిళా విద్యార్థులకు ఒక ముఖ్యమైన బహుమతిని ఇచ్చారు. ప్రతి జిల్లాలో బాలికల హాస్టళ్లను ప్రారంభిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. దేశవ్యాప్తంగా 700 కి పైగా జిల్లాల్లో బాలికల హాస్టళ్లకు పునాది రాయి వేయనున్నారు.
తాజావార్తలు
-
Govinda: 7 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. మనసులోని బాధ బయటపెట్టిన గోవింద
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Faridabad Mystery Death: కారులో నుంచి రక్తం.. కాలువ వద్ద దారుణం.. మహిళ చేతులు కట్టేసి..
ట్రెండింగ్
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!