Madhya Pradesh : రూ.29లక్షల రివార్డ్.. భయంకరమైన నక్సలైట్ క్రాంతి హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh : నక్సలిజానికి వ్యతిరేకంగా జరిగిన కూంబింగులో మధ్యప్రదేశ్ నుండి ఛత్తీస్గఢ్ వరకు 12 గంటల్లో భద్రతా దళాలు రెండు ప్రధాన విజయాలు సాధించాయి. రాత్రి, మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో మొత్తం రూ.43 లక్షల రివార్డు ఉన్న ఇద్దరు నక్సలైట్లు మరణించారు. ఉదయం ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో ఐదుగురు నక్సలైట్లు హతమయ్యారు. బాలాఘాట్లో హతమైన ఇద్దరు నక్సలైట్లలో ఒక మహిళా మావోయిస్టు కూడా ఉంది. క్రాంతి అనే ముద్దుపేరుతో ఉన్న ఈ నక్సలైట్ పై రూ. 29 లక్షల రివార్డు ఉంది.
Read Also:Maneka Gandhi: వరుణ్ గాంధీ ఏం చేయాలనుకుంటున్నారో.. ఆయన్నే అడగండి..!
Also Read
- CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
- Explained: జోక్గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
- Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
- Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' పై ఇజ్రాయెల్ అనుమానాలు!
మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో రివార్డ్ పొందిన ఇద్దరు నక్సలైట్లను పోలీసులు హతమార్చారు. కేరఝరి అడవుల్లో సోమవారం రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్య కాల్పులు జరిగినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అనంతరం పోలీసులు ఆ ప్రాంతాన్ని శోధించి ఇద్దరు నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారి తెలిపారు. వారిని సజంతి అలియాస్ క్రాంతి, రఘు అలియాస్ షేర్ సింగ్గా గుర్తించారు. ఘటనా స్థలం నుంచి ఒక ఏకే 47 రైఫిల్, 12 బోర్ రైఫిల్, నిత్యావసర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. క్రాంతి తలపై రూ.29 లక్షల రివార్డు ప్రకటించారు. ఆమె చాలా భయంకరమైన నక్సలైట్, భద్రతా దళాలపై అనేక దాడుల్లో పాల్గొంది.
Read Also:V.Hanumantha Rao: ఖమ్మం టికెట్ ఇవ్వండి.. భారీ మెజార్టీతో గెలిచి చూపిస్తా..!
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో సజంతీని చాలా కాలంగా వెతుకుతున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ ఆమెపై రివార్డు ప్రకటించారు. ఆయుధాలు ఉపయోగించడం నుంచి భద్రతా బలగాలను మెరుపుదాడి చేయడం వరకు సజంతి అన్నింటిలోనూ నిపుణురాలు. అత్యంత భయంకరమైన మహిళా నక్సలైట్ కమాండర్లలో ఆమె ఒకరిగా పరిగణించబడింది. ఆమెకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అడవులపై పూర్తి అవగాహన ఉంది. దాడి చేసి ఎలా తప్పించుకోవాలో ఆమెకు తెలుసు. నక్సలైట్ల దాడులకు ప్రణాళికలు రూపొందించి అమలు చేయడంలో ఆమె చురుగ్గా పాల్గొంటున్నట్లు సమాచారం. సంజాతి అలియాస్ క్రాంతి హత్యను తమకు పెద్ద విజయంగా భద్రతా బలగాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
PEDDI Ki Aawaz: నమస్తే భోపాల్.. దసరా మైదాన్లో ‘పెద్ది’ దిగుతున్నాడు!
-
CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
-
Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
-
UPSC Exam Calendar 2027: UPSC పరీక్షల క్యాలెండర్ 2027 విడుదల.. కీలక పరీక్షల తేదీలు ప్రకటించిన కమిషన్
-
Rohit Sharma-ODI WC: 2027 వరల్డ్కప్లో రోహిత్ శర్మ ఆడటం కష్టమేనా?.. బీసీసీఐకి బిగ్ టెన్షన్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!