Kumbham Anil Kumar Reddy : ఎన్నికలు వస్తున్నాయని కేసీఆర్కు పెన్షన్లు గుర్తుకు వచ్చాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kumbham Anil Kumar Reddy Criticized Komatireddy Rajgopal Reddy.
కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించి పార్టీ అధికారం లేకుండా ఉన్న సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడం కరెక్ట్ కాదు ఆరోపించారు యాదాద్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో హనుమన్ వాడ జరిగిన బొడ్రాయి ప్రతిష్ట, ఎల్లమ్మ తల్లి బోనాల పండుగలో పాల్గొన్నారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ పార్టీ మారుతున్న కాంగ్రెస్ నాయకులు పైన విమర్శలు గుప్పించారు. పీజేఆర్ కూతురు విజయ రెడ్డి ని పార్టీ లోకి రావడంతోనే దాసోజ్ శ్రవణ్ పార్టీ మరిండు ఖైరతాబాద్ టికెట్ రాదు అనే కారణంగా శ్రవణ్ పార్టీ నుంచి వెళ్లడం మంచిది కాదు అని అన్నారు.
ఈటల రాజేందర్ ఈడి భయనికే బిజెపి పార్టీ లో చేరిండు. అయిన మారడంలో ఉన్న పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పార్టీ మారాడు అని అన్నారు.ఎన్నికల సందర్భంగా పెన్షన్లు గుర్తుకు వచ్చాయి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎద్దేవా చేశారు. కేసీఆర్ మళ్ళీ మాయ మాటలు ప్రజల ముందుకు వస్తుండు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి సూచించారు.కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్రంలోనే పెద్ద నాయకుడు అని కొనియాడారు..కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన దయాకర్ మాట్లాడిన మాటలు మంచిది కాదు అందరికి బాధ కలిగింది అని ఆవేదన వ్యక్తంచేశారు.
Also Read
- Sorakaya Uttappam Recipe: సొరకాయతో సూపర్ టేస్ట్.. మెత్తటి ‘సొరకాయ ఉత్తప్పం’ రెసిపీ..
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
తాజావార్తలు
-
Karuppu : 13 ఏళ్ల తర్వాత హిట్ కొట్టిన సూర్య.. సింగం – 2 వసూళ్లను బ్రేక్ చేసిన ‘వీరభద్రుడు’
-
Vaibhav Sooryavanshi: వామ్మో.. కోహ్లీ, అభిషేక్ రికార్డులు బద్దలుగొట్టిన బుడ్డోడు.. ఐపీఎల్లో నయా హిస్టరీ!
-
Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
-
Riyan Parag: తప్పంతా నాదే, మేం ప్లేఆఫ్స్కు అర్హులం కాదు.. రాజస్థాన్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..