Koti Deepotsavam 2025 Day 7: అమ్మవార్లకు కోటి కుంకుమార్చన.. జగన్మాతలకు ఒడిబియ్యం సమర్పణ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koti Deepotsavam 2025 Day 7: కార్తీకమాసం సందర్భంగా ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటీ దీపోత్సవం 2025 మహోత్సవం అపారమైన హరిహర నమో శంకర అంటూ దేదివ్యమానంగా కొనసాగుతోంది. 2012లో లక్ష దీపోత్సవంగా ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక యజ్ఞం, ఆపై కోటి దీపోత్సవంగా రూపాంతరం చెంది.. ప్రతి ఏటా భక్తులకు కొత్త ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతోంది. “ప్రతి దీపం ఒక ఆత్మజ్యోతి” అనే పవిత్ర సందేశాన్ని ప్రపంచానికి చాటుతున్న ఈ మహోత్సవం కార్తీకమాస భక్తి వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది.
Nagaram fire accident: విషాదం.. దీపం అంటుకొని చిన్నారి మృతి
Also Read
- Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
- One Cigarette a Day: సిగరెట్లు తగ్గిస్తే సరిపోతుందా..? ధూమపానం తక్కువైనా ప్రమాదం ఎక్కువే..! స్ట్రోక్ ప్రమాదంపై కీలక హెచ్చరిక
- శ్రావణంలో నాన్వెజ్ మిస్ అవుతున్నారా?.. చికెన్, మటన్కు మించిన టేస్ట్.. Soya Chunks Dry ట్రై చేయండి!
- HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
ఇక ఈ భక్తి కోటి దీపోత్సవం ఏడవ రోజున (నవంబర్ 7) అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విశేష పూజలతో భక్తి మయంగా సాగనున్నాయి. ముఖ్య అతిథిగా మాతాజీ శ్రీ రమణానంద భారతి స్వామిని (శ్రీ శక్తి పీఠం, తిరుపతి) విచ్చేసి భక్తులకు అనుగ్రహ భాషణం చేయనున్నారు. అలాగే ప్రముఖ ఆధ్యాత్మికతవేత్త డాక్టర్ అనంతలక్ష్మి ప్రధాన వక్తగా పాల్గొని ప్రవచనామృతం ద్వారా ఆధ్యాత్మికతను ప్రసారించనున్నారు. ఈ సందర్భంగా వేదికపై ప్రసిద్ధ క్షేత్రాల అమ్మవార్లకు కోటి కుంకుమార్చన, జగన్మాతలకు ఒడిబియ్యం సమర్పణ కార్యక్రమాలు భక్తిభావంతో నిర్వహించనున్నారు. భక్తులు కూడా దుర్గ విగ్రహాల పూజలో పాల్గొని, కోటి దీపాలు వెలిగించి ఓజస్వీయ సమర్పణతో భక్తిశ్రద్ధలతో పూజలు చేయనున్నారు.
CM Revanth Reddy Birthday: సీఎం రేవంత్ రెడ్డికి వినూత్న రీతిలో బర్త్ డే గిఫ్ట్..!

ఏడవ రోజు ప్రధాన ఆకర్షణగా అలంపురం శ్రీ జోగుళాంబ అమ్మవారి కళ్యాణోత్సవం జరగనుంది. వీటితోపాటు పల్లకీ, గజ వాహనాలతో జరిగే వాహన సేవ భక్తులను ఆకట్టుకునే విధంగా సాగనుంది. ఈ కార్యాక్రమంలో వేలాది మంది భక్తులు ఎన్టీఆర్ స్టేడియంలో దీపాలు వెలిగిస్తూ “ఓం నమః శివాయ” నినాదాలతో మార్మోగించనున్నారు.
తాజావార్తలు
-
Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
-
Explainer: అమెరికా కుట్ర? ఏకమౌతున్న ముస్లిం దేశాలు..!
-
Annapurna Studios: ఏఎన్నార్ దార్శనికత.. నాగార్జున ఆధునికత.. అన్నపూర్ణ స్టూడియోస్కు 51 ఏళ్లు
-
South Stars Mumbai Homes : సౌత్ స్టార్స్కు సెకండ్ హోమ్గా ముంబై.. కోట్లాది రూపాయల విలువైన హౌసెస్ కొనుగోలు
-
One Cigarette a Day: సిగరెట్లు తగ్గిస్తే సరిపోతుందా..? ధూమపానం తక్కువైనా ప్రమాదం ఎక్కువే..! స్ట్రోక్ ప్రమాదంపై కీలక హెచ్చరిక
ట్రెండింగ్
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!