Kota Coaching : ఏడేళ్లలో 121 ఆత్మహత్యలు… కోటా ఎందుకు విద్యార్థులకు ‘మృత్యు జంక్షన్’గా మారుతోంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kota Coaching : రాజస్థాన్లోని కోటాలో చిన్నారుల ఆత్మహత్యల వ్యవహారం ఆగేలా కనిపించడం లేదు. మూడు రోజుల క్రితమే మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ 20 ఏళ్ల విద్యార్థి నీట్కు సిద్ధమవుతున్నాడు. గతేడాదే కోటాకు వచ్చాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు కోటాలో 26 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. గణాంకాలను పరిశీలిస్తే గత ఏడేళ్లలో 121 మంది చిన్నారులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ డేటా 2015 నుండి 2023 వరకు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కోటా విద్యార్థులకు ‘మృత్యు జంక్షన్’గా ఎందుకు మారుతోంది అనేది అతి పెద్ద ప్రశ్నగా మారింది.
డాక్టర్లు, ఇంజనీర్లు కావాలనుకునే పిల్లలు ఎన్నో ఆశలతో కోటకు వస్తారు. అయితే హఠాత్తుగా వారి ఆత్మహత్య వార్త చాలా దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. గత ఏడేళ్లలో 121 మంది పిల్లలు బలన్మరణాలకు పాల్పడ్డారు. దేశంలోనే అతిపెద్ద కోటింగ్ హబ్గా భావించే కోటాలో ఇలా ఎందుకు జరుగుతోందన్నదే అతిపెద్ద ప్రశ్న. పిల్లలు ఈ చర్యలు ఎందుకు పూనుకుంటున్నారు ? 2020, 2021ని మినహాయిస్తే 2015 నుంచి 2023 వరకు 121 మంది చిన్నారులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గణాంకాలను పరిశీలించండి…
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
Read Also:Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికలు.. కేటీఆర్ ట్వీట్ వైరల్!
2015-18
2016-17
2017-7
2018-20
2019-18
2022- 15
2023- 26*
పిల్లలు ఆత్మహత్యల వంటి చర్యలు ఎందుకు తీసుకుంటారు?
కోటాలో దాదాపు ప్రతినెలా విద్యార్థుల ఆత్మహత్యల కేసులు వెలుగులోకి వస్తాయి. విజయం కోసం కలలు కనే ఈ విద్యార్థులు ఒత్తిడి భారంతో నలిగిపోతున్నారు. ఇటు చదువులు, అటు తల్లిదండ్రులు ఏదో ఒకటి సాధించాలనే ఒత్తిడి, కోచింగ్ ఇన్స్టిట్యూట్ల ఒత్తిడి… వైఫల్యాల ఒత్తిడి చాలా సందర్భాలలో వారిని తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తున్నాయి. కోటాలో పిల్లలు విజయం సాధించలేదని కాదు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల ఒత్తిడి కారణంగా విజయం సాధించలేమోననే భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పిల్లలు కలలు కనే కోటా నేడు వారి ‘ఆత్మహత్య’లతో అపఖ్యాతి పాలైంది. కోటా నేడు విద్యార్థులకు ‘మృత్యు జంక్షన్’గా మారడం ఆందోళన కలిగిస్తోంది.
Read Also:Nagarjuna Sagar: వివాదం ఏదైనా రెండు ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకోవాలి : జానారెడ్డి
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!